DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనోత్సవ రోజు ఈఓ తర్వాత గర్భాలయంలోకి ముగ్గురు స్టాఫ్ కూడా వెళ్లారా?*  

*పిఆర్ఓ ఏ హోదా లో నూతన వస్త్రాలు తీసుకుని దర్శనానికి వెళ్తారా?* 

*పిఆర్ఓ తో పాటు మరో ఇద్దరు ఇంజనీరింగ్ సిబ్బంది? వీళ్లపై వేటు ఎందుకు

లేదు?*

*స్థానాచార్యులు పిఆర్ఓ ని ఆపింది ఇందుకేనా? ఒక్కరి పైనే వేటు ఎందుకు? 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 28, 2020

(డిఎన్ఎస్) : కరోనా కట్టడి సమయంలో సింహాచలం దేవస్థానం లో ఈనెల 26 న చందనోత్సవం లో ఎవరికీ దర్శనం లేవని ప్రకటించినప్పడికి ఒక ప్రయివేట్ వ్యక్తి తిరుపతి శ్రీను

వీళ్ళారంటూ ఒకరిపై ఈఓ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి శ్రీను దర్శనానికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే ఉదయమే ఆలయ సిబ్బంది ముగ్గురు దర్శనానికి

వెళ్లినట్టు తెలుస్తుండడం మరింత వివాదం à°—à°¾ మారింది.  

వెళ్ళింది ఒక్కరు కాదు. ..ముగ్గురికి పైనే. .

చందన యాత్ర రోజున ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ సంచయిత గజపతి

స్వామికి దేవస్థానం తరపున నూతన వస్త్రాలు సమర్పించారు.  à°† తర్వాత ఆలయ ఈఓ వెంకటేశ్వర రావు ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు సమర్పించారు. à°ˆ తర్వాతే అసలు కదా

జరిగినట్టు తెలుస్తోంది.  à°ˆà°“ వెనుకే  à°†à°²à°¯ పిఆర్ఓ ఒకరు ప్రజా ప్రతినిధి తరపున వస్త్రాలు ఇచ్చేందుకు వెళ్లడం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు

కొందరు ఆరోపిస్తున్నారు. వీరు నీలాద్రి మండపం వద్ద ఉండగా ఫోటోలు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతని వెనుకే ఆలయ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన

ఇద్దరు ఉన్నత అధికారులు కూడా స్వామి దర్శనానికి వెళ్లినట్టు తెలుస్తోంది. à°ˆ ఘటన జరిగింది ఉదయం వేళల్లోనే  à°•à°¾à°µà°¡à°‚ గమనార్హం. 

స్థానాచార్యులు అడ్డుకున్నది

ఇందుకేనా? 

ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామికి ఎవరు నూతన వస్త్రాలు ఇవ్వాలి అనేది స్థానాచార్యులు పరిధిలోనే ఉంటుంది. అందుకే పి ఆర్  à°“ వస్త్రాలు ఇచ్చేందుకు

తెరతీసుకుని ఆలయంలోకి వెళ్తుంటే స్థానాచార్యులు ఇతన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆలయ ఈఓ కూడా అక్కడే ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

దీనిపై అయన ఎటువంటి వ్యాఖ్య చెయ్యకపోవడం గమనార్హం . ఇదే సమాచారం వాస్తవం అయితే ముందుగా సస్పెండ్ చెయ్యవలసింది పి ఆర్ ఓ పైనా , మరో ఇద్దరు ఇంజనీరింగ్ సిబ్బంది

పైనే.  à°…యితే వాళ్ళ విషయం కప్పిపుచ్చి మధ్యాహ్నం ఆలయంలోకి ప్రవేశించని వ్యక్తిని సాకు à°—à°¾ చూపిస్తూ ప్రధాన అర్చకుని పై వేటు వెయ్యడాన్ని అంతా తప్పు పడుతున్నారు.

 

సిబ్బంది పై ఈఓ పై à°…à°‚à°¤ సానుకూలత ఎందుకు అనే విషయం తెలియాల్సి ఉంది.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam