DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : పగో ఎస్పీ నవదీప్ 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్) : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్

డౌన్ ను  à°®à±‡ నెల 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఏలూరు లో తనిఖీలు చేపట్టారు. బుధవారం పట్టణం లోని రెడ్

జోన్ ప్రాంతములలో ఉన్న చెక్ పోస్ట్ ల వద్ద సుడిగాలి పర్యటన చేసారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతాము వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను

సందర్శించి  à°šà±†à°•à± పోస్ట్ వద్ద  à°‰à°¨à±à°¨ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చినారు పశ్చిమ గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై అధికారులను

వివరములు  à°…à°¡à°¿à°—à°¿  à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±. 

à°ˆ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  à°°à±†à°¡à± ప్రాంతాములలో ప్రైమరీ కాంటాక్ట్స్ గురించి సెకండరీ కాంటాక్ట్  à°—ురించి అవి

వ్యాప్తి చెందకుండా అధికారులు  à°¤à±€à°¸à±à°•à±à°‚టున్న చర్యలను  à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో నివాసము ఉంటున్న  à°ªà±à°°à°œà°²à°•à±  à°µà°¾à°²à°‚టీర్ల ద్వారా వారి ఇళ్ల

వద్దకు సరఫరా చేయాలని, పశ్చిమ గోదావరి జిల్లాలో  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వ్యాప్తి జరుగుతున్న కారణముగా   సిబ్బంది  à°ªà°Ÿà°¿à°·à±à°Ÿà°®à±ˆà°¨à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ బందోబస్తును నిర్వహించాలని,

అలసత్వానికి వహించ  à°•à±‚డదని  à°†à°¦à±‡à°¶à°¾à°²à± ఇచ్చినారు.  

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ప్రజలకు కల్పించిన వెసులుబాటు నేపథ్యంలో  à°ªà±à°°à°œà°²à± విచ్చల విడిగా విధులలో

 à°¸à°‚చరించకుండా ఉదయము 6.00 à°—.à°² నుండి 9.00 à°—.  à°µà°°à°•à± మాత్రమే నిత్య అవసర వస్తువులు కొనుగోలు కొరకు అనుమతి ఉన్నాయి అని . రెడ్ జోన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు అసలు బయటకు

రాకుండా ఉండాలి అని, ప్రజలకు  à°¤à°ªà±à°ªà°¨ సరై, అత్య  à°…వసరము ఏర్పడి ఇంటి నుండి ఎవరైనా బయటకు వచ్చినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ముల వేయకూడదు, ఖైని, గుట్కా మరియు పొగాకు

సంబంధం మైన వాటిని నమిలి ఉమ్ము లు వేయడము నిషేధము అని, ప్రతి ఒక్కరూ  à°¤à°ªà±à°ªà°¨à°¿à°¸à°°à°¿à°—à°¾ మాస్కులు ధరించలి అని, ప్రజలు  à°‡à°‚à°Ÿà°¿à°•à°¿ వెళ్ళిన తరువాత వారి యొక్క చేతులను

ఎక్కువసార్లు సబ్బుతో గాని, శానిటేజేర్స్  à°¤à±‹ గాని శుభ్రపరచుకోవాలి అని, బయటకు వచ్చినప్పుడు  à°®à°¨à°¿à°·à°¿à°•à°¿, మనిషికి మధ్య రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్

నుండి  à°°à°•à±à°·à°£ పొందాలని,   రెడ్ జోన్ ప్రాంతంలో  à°¨à°¿à°µà°¾à°¸à°®à±à°‚టున్న ప్రజలు వారి యొక్క ఇళ్ల నుంచి అసలు  à°¬à°¯à°Ÿà°•à± రాకూడదు అని,  à°µà°¾à°°à°¿ యొక్క నివాస ప్రాంతములకు  à°¨à°¿à°¤à±à°¯ అవసర

 à°µà°¸à±à°¤à±à°µà±à°²à± గాని కూరగాయలు  à°µà°¾à°°à°¿ ఇంటి à°•à°¿ వాలంటరీ లు ద్వారా   సరఫరా చేస్తారని తెలియజేసినారు.  

పశ్చిమ గోదావరి జిల్లా లో కోవిడు -19 నియమ నిబంధనల ను ఇప్పటి వరకు

 à°‰à°²à±à°²à°‚ఘించినా వారిపై 1791 ఐపీసీ ప్రకారము  à°•à±‡à°¸à±à°²à± నమోదు పరిచి 7,756 మందిని అరెస్టు చేసి 34,92,619 రూ.లు స్వాధీన పరుచుకున్న ట్ల గాను, 224 దుకాణదారు à°² పై కేసులు నమోదు పరిచినట్లు  ,2455

వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మొత్తం 28,302 వాహనాలపై ఎంవి యాక్ట్ ప్రకారం ఒక కోటి 42 లక్షల 51 వేల 000 రూపాయలను ఫైన్ విధించినట్లు తెలిపారు. 1092 మద్యం సీసాలను స్వాధీనం

చేసుకున్నట్లు 1,939 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లుగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎంతో సహకరించిన రు అను

అలాగే లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజలు పోలీస్ వార్కి సహకరించి పశ్చిమ గోదావరి జిల్లా లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలి అను ఎస్పీ గారు తెలియజేసినారు.

ఎస్పీ గారితో పాటు ఏలూరు డి ఎస్ పి ఏలూరు టూ టౌన్ సిఐ మరియు పోలీసు అధికారులు హాజరై రెడ్ జోన్ ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలను గురించి

ఎస్పి గారికి తెలియజేసినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam