DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రీన్ జోన్ లోకి కొత్త పేట మండలం , జిల్లా వాసులకు ఊరట

*సాధారణ నిబంధనలే అమలు లోకి: ఆర్డిఓ భవానీ శంఖర్*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్): రాష్ట్రం లో కొన్ని

ప్రాంతాల్లో కరోనా ప్రభావం చూపుతున్నప్పడికి తూర్పు గోదావరి జిల్లాలో తగ్గుమొహం పట్టడం ఇటు అధికారులకు అటు ప్రజలకు కొంత ఊరట కలుగుతోంది. దీనికి నిదర్శనమే

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలాన్ని గురువారం నుంచి గ్రీన్ జోన్ లోకి తీసుకు రావడం జరుగుతుందని అమలాపురం ఆర్.డి. ఓ. బి.హెచ్. భవానీ శంకర్ బుదవారం ఒక ప్రకటనలో

తెలియ చేశారు. కొత్తపేట లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై à°ˆ రోజు à°•à°¿ 28 రోజులు పూర్తవ్వడం తో బాటు, కొత్తగా పాజిటివ్ కేసు ఏదీ నమోదు కానందున  à°•à±Šà°¤à±à°¤à°ªà±‡à°Ÿ మండలం ను జిల్లా

కలెక్టర్ గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆర్.డి. ఓ తెలిపారు. బుధవారం సాయంత్రానికి కొత్తపేట లో బారి కేడింగ్ తొలగించడం జరుగుతుందనీ ఆర్.డి. ఓ తెలిపారు. గురువారం

నుంచి గ్రీన్ జోన్ లోని సడలింపు లు అన్నీ కొత్తపేట మండలానికి కూడా వర్తిస్తాయని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ షాపులు వ్యవసాయ సంబంధిత స్పేర్ పార్టుల షాపులు

,  à°¨à°¿à°°à±à°®à°¾à°£ రంగానికి సంబంధించిన అవసరమైన సామాగ్రి ఐరన్, సిమెంట్ షాపులు ఉదయం 6.00 à°—à°‚à°Ÿà°² నుండి 10.00 à°—à°‚à°Ÿà°² వరకు సామాజిక దూరం పాటిస్తూ విక్ర యించు కోవచ్చునని ఆర్.à°¡à°¿. à°“

తెలియచేశారు. 

అదేవిధంగా బుక్స్ అండ్ స్టేషనరీ షాపులు, మోటార్ వాహనాలు రిపేర్ చేసే షెడ్లు, మొబైల్ రీచార్జ్ షాపులు, లేతు అండ్ ఆర్క్ వెల్డింగ్ ఇంజనీరింగ్

వర్క్స్, మరియు టూ వీలర్ ఆటో మొబైల్ స్పేర్ పార్టులు షాపులు కూడా నిర్దేశించిన సమయం వరకే సామాజిక దూరం పాటిస్తూ విక్ర ఇంచు కోవాలని ఆర్.డి. ఓ తెలిపారు. రహదారి

నిర్మాణ పనులు రోజంతా చేసు కోవచ్చునని ఆర్.à°¡à°¿. à°“ తెలిపారు.  à°µà°¿à°¶à±à°µ బ్రాహ్మణులు  /స్వర్ణ కారులు  à°µà°¾à°°à°¿à°µà°¾à°°à°¿ వృత్తి పరమైన పనులు నిర్దేశించిన సమయం వరకు చేసు కోవచ్చునని

తెలియ చేశారు. 

కొత్తపేట లో బ్యాంకులు లో కూడా ఉదయం 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు ప్రజలు తమ లావా దేవీ లు సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించు కోవచ్చు నని ఆర్.డి. ఓ

తెలిపారు. 10.00 à°—à°‚à°Ÿà°² నుండి మధ్యాహ్నం 12.00 à°—à°‚à°Ÿà°² వరకు ప్రభుత్వ, మరియు వ్యాపార సంబంధమైన లావా దేవీ లు (పెట్రోలియం , వ్యవసాయం , కిరాణా వర్తకం, 
 à°®à°°à°¿à°¯à± మిల్లర్లు) నిర్వహించు

కోవచ్చు నని తెలిపారు. షాపులు వద్ద సామాజిక దూరం పాటించక పోయినా నిర్దేశించిన సమయం దాటాక షాపులు తెరిచి వున్నా వాటిని సీజ్ చేయడం తో బాటు క్రిమినల్ కేసులు బుక్

చేయడం జరుగుతుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam