DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఏఎస్ అధికారుల బదిలీ. .రెవిన్యూకు రజత్ భార్గవ 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి రజత్​

భార్గవ్​ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ

శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్​ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖలోని ఆదాయార్జన విభాగాలైన వాణిజ్య పన్నులు,

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించింది. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రెవెన్యూ శాఖకు

బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి కరికల్ వలవన్​కు పరిశ్రమల శాఖ బాధ్యతలను అప్పగించింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam