DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూల్స్ తప్పితే కఠిన చర్యలు తప్పవు: ఏలూరు డిఐజి మోహన్ రావు 

*లాక్ డౌన్ సమయంలో ఏలూరు రేంజ్ లో  7. 52 కోట్లు ఫైన్ వసూళ్లు :*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : ఏలూరు రేంజ్

పరిధిలో  à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులు ఎక్కవగా  à°¨à°®à±‹à°¦à± అవుతున్న కారణంగా లాక్ డౌన్ నియమ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ  à°•à±‡. వి మోహన్ రావు తెలిపారు.

గురువారం ఏలూరు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹  à°‰à°¨à±à°¨ ఫైర్ స్టేషన్ మరియు జ్యూట్ మిల్, వసంత మహల్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, పెద్ద రైల్వే స్టేషన్ , తంగెళ్ల ముడి ప్రాంతాలలో

పర్యటించి చెక్ పోస్ట్ à°² వద్ద ఉన్న పోలీస్ అర్.à°Ÿà°¿ సి, సిబ్బందినీ తనిఖీ లు నిర్వహించినారు. à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న పోలీస్   సిబ్బందికి, వార్డు

వలేంటిర్ లకు  à°«à±‡à°¸à± మాస్కులు శాని టీజర్స్ , గ్లా వుజు, à°“.అర్.యస్ డ్రింక్స్,మస్కు లు పంపిణీ చేసి సిబ్బంది à°•à°¿ తగిన సూచనలు సలహాలు ఇచ్చినారు.

ఫైర్ స్టేషన్ సెంటర్

వద్ద రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని  à°¦à°¾à°¨à°¿à°µà°²à°¨ కరోనా వైరస్ వ్యాప్తి

చెందుతుంది అని తెలియచేసారు. à°ˆ సందర్భంగా డీఐజీ తంగెళ్ళము à°¡à°¿ రెడ్ జోన్ ప్రాంతము లో ఉన్న  à°…ధికారులతో,  à°—్రామ వాలెంటర్ల్లు తో మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతము

నందు ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఎంతమందికి ఉన్నాయి అనే విషయం పైన, రెడ్ జోన్ ప్రాంతము నందు ఉన్న ప్రజలకు నిత్యవసర వస్తువులు సరఫరా ఏ విధంగా సరఫరా

జరుగుతుంది అనేదానిపై వాలంటీర్లను పోలీసు సిబ్బందిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా నందు  à°°à±†à°¡à± జూన్ ప్రాంతాలను పెరుగుతున్న కారణముగా  à°ªà±à°°à°œà°²à±

 à°²à°¾à°•à± డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకరించాలని తెలియజేసినారు.  

ఏలూరు రేంజ్ లో  7. 52

కోట్లు ఫైన్ వసూళ్లు : . . .  

కోవీడ్ 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6,519 కేసులు నమోదు పరిచినట్లు 14,975 మందిని అరెస్టు చేసినట్లు, 3,557 దుకాణదారులు పై కేసులు నమోదు

చేసారు. 1,33,014 వాహనాలపై à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 7 కోట్లు 52 లక్షలు 21 వేల 591 రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,652 వాహనములను స్వాధీనపరచుకుని

వారి పై కేసు లు నమోదు ప రిచ్చినట్లు గా, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొనే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని తెలియజేసినారు.

మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ విధించినరు ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా ప్రజలు పోలీసువారికి సహకరించినట్లు మే మూడో

తారీఖు వరకు ప్రజలు పోలీసు వారికి సహకరించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించగలరని,  24 à°—.లు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ డ్రోన్ కెమెరా లతో సదరు

రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాములలో ఉన్న ప్రజలు బయటకు రాకుండా కాపలా కాస్తున్న ట్లు, కరోనా వైరస్ పై  à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు ఎప్పటికప్పుడు   మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు,

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సావాంగ్ ఐ.పి.యస్  à°—ారి యొక్క ఆదేశాలపై ఇచ్చే ఏర్పాట్లను చేసినట్లు, రెడ్ జోన్ ప్రాంతాలలో ఉద్యోగ నిర్వహణ చేసే

సిబ్బందికి ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారికి మాస్కులు గ్లోజులు శానిటే జేర్స్ ను అందుబాటులో ఉంచి నట్లు,

రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం 55 సంవత్సరములు వయస్సు నిండినటువంటి సిబ్బందికి ఉద్యోగాల్లో వెసులుబాటు కలిగి

చేసినట్లుగా తెలియజేసినారు. à°¡à±€ ఐ జి గారి తో పాటు ఏలూరు à°¡à°¿.యస్.పి à°“.దిలీప్ కిరణ్ ఏలూరు 2 టౌన్ సిఐ బి. అది ప్రసాద్,  à°à°²à±‚రు త్రీ టౌన్ సిఐ à°Žà°‚ ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తి, మహిళ సిఐ

అహ్మద్ ఉన్నిస్సా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ బాబు  à°†à°°à±à°Ÿà±€à°¸à±€  à°¸à°¿à°¬à±à°¬à°‚ది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam