DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనోత్సవం లో నిబంధనల ఉల్లంఘనలపై DNS వార్తకు స్పందన..*

సింహాచలంలో తప్పిదాలపై పూర్తి విచారణకి దేవాదాయ శాఖా మంత్రి ఆదేశాలు. . .

స్వామిజి à°•à°¿ ,మంత్రి వెల్లంపల్లికి  à°•à±ƒà°¤à°œà±à°žà°¤à°²à±: ఎంఎల్ఎన్ శ్రీనివాస్  

ఏఈఓ

 à°µà°¿à°µà°¾à°¦à°¾à°²à°ªà±ˆ సైతం మండిపడినట్టు సమాచారం. 

*మంత్రి ఆదేశం మేరకు విధుల్లోకి ఇంచార్జి ప్రధాన అర్చకులు..

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). .

.*

అమరావతి,  à°®à±‡ 01, 2020 (డిఎన్ఎస్) : à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర జిల్లాల,  ప్రజల ఆరాధ్యదైవమైన విశాఖ జిల్లా లోని  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, సింహాచలం దేవస్థానం లో జరుగుతున్న

నిబంధనల ఉల్లంఘలనపై DNS మీడియా లో వచ్చిన వార్తలకు భారీ స్పందన లభించింది. ఈ ఆలయంలో గత నెల 26 న జరిగిన స్వామి నిజరూప దర్శన ( చందనోత్సవం ) సమయంలో జరిగిన నిబంధనలను

ఉల్లంఘనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తి విచారణకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసారు. ఈ ఘటన పై దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం లోని జాయింట్

కమిషనర్ స్థాయి అధికారితో  à°µà°¿à°šà°¾à°°à°£ జరిపించాలని కమిషనర్ ను ఆదేశించారు.  à°¸à°¿à°‚హాచలం ప్రధాన అర్చకుల సస్పెన్షన్ పై తుది విచారణకు లోబడి తక్షణమే ప్రధాన అర్చకులు

విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విచారణ నివేదిక అనంతరం శాఖపరమైన నిర్ణయం.

అఖిల భారత బ్రాహ్మణా సమాఖ్య విజయం : శ్రీనివాస్. . .

సింహాచలం

క్షేత్రం ఆలయంలో జరుగుతున్న తప్పిదాలపై పూర్తి విచారణ కమిటీ కి ఆదేశించనందుకు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు, విశాఖ శారద పీఠాధిపతులు

స్వరూపానందేంద్ర సరస్వతి à°•à°¿ à°…à°–à°¿à°² భారత బ్రాహ్మణా సమాఖ్య కార్యదర్శి à°Žà°‚ ఎల్ ఎన్ శ్రీనివాస్  à°§à°¨à±à°¯à°µà°¾à°¦à°¾à°²à± తెలియచేసారు. 

సింహాచలం లో జరుగుతున్న అక్రమాలను

ఉదాహరణ గా చూపిస్తూ ఆలయంలో జరుగుతున్న అన్ని తప్పిదాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ శ్రీనివాస్ గురువారం డిమాండ్ చేస్తూ DNS మీడియా లో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఇచ్చారు. దీనిపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సంప్రదించడం జరిగిందని తెలిపారు. 

*నిబంధనల ఉల్లంఘనలపై DNS వార్తకు స్పందన. .

.

సింహాచలం దేవస్థానం లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘలనపై DNS మీడియా లో వచ్చిన వార్తలకు భారీ స్పందన లభించింది. 

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు

గానీ, అధికారులకు గానీ ఎవ్వరికి ఆలయ ప్రవేశం లేదని దేవాదాయ శాఖా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాల్లో స్వామి దర్శనం చేసుకునేందుకు కేవలం ఆలయ కమిటీ చైర్ పర్సన్

సంచిత గజపతి, ఆలయ ఈఓ వెంకటేశ్వర రావులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే వీళ్ళ వెనుకే కొందరు ఆలయ సిబ్బంది, ప్రయివేట్ వ్యక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్టు DNS మీడియా

లో కధనం రావడంతో దేవస్థానం లోనూ, భక్తుల్లోనూ, దేవాదాయ శాఖా లోనూ పెద్ద దుమారమే లేచింది. దీంతో ఆప్పడికప్పుడు ఆలయ ఈఓ ఇంచార్జి ప్రధాన అర్చకుని భాద్యుణ్ని చేస్తూ

సస్పెండ్ చేశారు. అయితే ఈయనకు ఈ ఘటన తో సంబంధం లేదని తేలడంతో అర్చక సంఘాలు, శ్రీవైష్ణవ సంక్షేమ సంఘాలు మండిపడ్డాయి. దీంతో పాటు పూర్తి విచారణ చెయ్యాలంటూ డిమాండ్

కూడా వచ్చింది. దీనిపై అర్చక సంఘాలు, భక్తులు, శ్రీవైష్ణవ సంక్షేమ సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు చేసిన తప్పిదాలకు అర్చకుని బలి చేయడాన్ని తప్పు

పట్టారు. 

*మంత్రి ఆదేశం మేరకు విధుల్లోకి ఇంచార్జి ప్రధాన అర్చకులు.*

చందనయాత్ర సమయంలో జరిగిన తప్పిదాలపై అన్యాయంగా వేటు వేసిన ఆలయ ఇంచార్జి ప్రధాన

అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులను *మంత్రి ఆదేశం మేరకు శుక్రవారం విధుల్లోకి తీసుకున్నారు. 

à°ˆ సందర్బంగా అర్చక ప్రతినిధులు DNS  à°®à±€à°¡à°¿à°¯à°¾ కు, à°…à°–à°¿à°² భారత

బ్రాహ్మణా సమాఖ్య కార్యదర్శి ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam