DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు పోలీస్ లకు థెరెసా కళాశాల చే రక్షణ సామాగ్రి అందజేత 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 02, 2020 (డిఎన్ఎస్) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ ( à°—à°¤ నెల 23 నుంచి) 
పశ్చిమ

గోదావరి జిల్లా  à°à°²à±‚రు పట్టణము లో నిబద్దతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సెంట్ తెరిస్సా మహిళా కాలేజీ యాజమాన్యం వారు పోలీస్ సిబ్బందికి 150 శా

నీటేజర్స్, 150 మాస్క్ లు 150 గ్లాస్జెస్ అందించారు. శనివారం రెడ్ జోన్ ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. పోలీసు ప్రధాన కార్యాలయం నందు పశ్చిమ

గోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ ను కలిసి సెంట్ తెరిసా మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సర్. మారిట్ట ద్మెళ్ళి , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్

శౌరినిలు సామాగ్రిని అందించారు. 

ఇదే సందర్భంలో ఏలూరు మూడో పట్టణము సిఐ  à°Žà°‚ ఆర్ ఎస్ ఎస్ మూర్తి గారు గ్రౌండ్ లెవెల్ లో ఉద్యోగ నిర్వహణ చేస్తున్న సిబ్బందికి

 à°‰à°ªà°¯à±‹à°—పడే 200 ఫుల్ ఫేస్ మాస్క్ లను వారి యొక్క సొంత డబ్బులతో తయారు చేయించి అదనపు ఎస్పి అడ్మిన్ గారు చేతుల మీదుగా సిబ్బందికి పంపిణీ చేశారు. à°ˆ సందర్భంగా వారు

మాట్లాడుతూ సిబ్బందికి అతి ముఖ్యమైనటువంటి వస్తువులను సరఫరా చేసినటువంటి సెంట్ తెరిస్సా మహిళా కాలేజీ సిబ్బందికి, యాజమాన్యానికి మరియు త్రీటౌన్ సీఐ ను

అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam