DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 02, 2020 (డిఎన్ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 à°ªà±à°°à°­à±à°¤à±à°µ అనుమతితో ఆదివారం నుండి 20 డిస్టలరీలు తెరుచుకొనున్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి అనుమతి ఉంది. మద్యం తయారీ కంపెనీలను

పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించండం తప్పనిసరి కానుంది. మద్యం తయారీ కంపెనీల్లో

ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వ సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్‌ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 
/> కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు చేసింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam