DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దమ్ముంటే మోదీ ఇంటి ముందు చెయ్యాలి దీక్ష : గుడివాడ అమర్‌ 

రైల్వే జోనూ లేదూ. గీనూ లేదన్న వాళ్ళా దీక్షలు చేసేది?:
విశాఖపట్నం, జులై 03 ,2018 (డిఎన్‌ఎస్‌) :  à°†à°‚ధ్ర ప్రదేశ్‌ ప్రజు సిగ్గు పడేలా ఢల్లీలో జోను లేదు, జీను లేదు అని

అన్న తొగుదేశం ఎంపీలే చేసిన వ్యాఖ్యు ఇప్పుడు రైల్వే జోన్‌ కోసం దీక్ష à°² పేరిట ఎంపీలు, కుటుంబ సభ్యులు ప్రజా ధనం తో భారీ సెట్టింగ్‌లు వేసి చేసేది కిట్టీ

పార్టీయే గానీ, దీక్షలు కావని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ ఇన్‌ఛార్జి గుడివాడ అమర్‌ నాద్‌ మండిపడ్డారు. బుధవారం నగరంలోని పార్టీ

కార్యాయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢల్లీ చట్టసభల్లో సభ్యులుగా ఉన్న తెలుగుదేశం ఎంపీకు ఢల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక, విశాఖ

గల్లీలో తిరుగుతూ దీక్ష పేరిట నాటకాలాడుతున్నారన్నారు. డిల్లీ లోని పార్లమెంట్‌ కు తెలుగు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న à°ˆ ఎంపీలు ఉత్తరాంధ్రా ప్రజ

చిరకాల ఆకాంక్షను నెరవేర్చాల్సిన భాద్యతలో ఉండి, వీరు విస్మరించి విశాఖ రైల్వే జోన్‌ పై హాస్యాస్పదం చేస్తున్న à°ˆ ఎంపీలకు రైల్వే జోన్‌ గురించి పోరాటమే కాదు, అసు

మాట్లాడే అర్హత ఉందాని ప్రశ్నించారు. వీళ్ళకి ధైర్యముంటే ఢల్లీిలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇంటిముందు, రైల్వే శాఖామంత్రి పీయూష్‌ గోయల్‌ ఇంటిముందు

ధర్నాలు చెయ్యాలి తప్ప, విశాఖ రైల్వే స్టేషన్‌ ముందు భారీ సెట్టింగ్‌ లు  à°µà±‡à°¸à°¿, ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. ఇటీవ ఉత్తరాంధ్రా జిల్లా

పర్యటన చేస్తున్న జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పై, వైపస్‌ జగన్మోహన్‌ రెడ్డి పై చేసిన వ్యాఖ్యను ఖంధించారు.  à°ˆ రోజు జగన్మోహన్‌

రెడ్డి à°—à°¤ రెండువందల రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప  à°¯à°¾à°¤à±à°°à°•à± ప్రజు బ్రహ్మరధం పడుతుంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక అధికార, ఇతర రాజకీయ పార్టీలకు వాచాలతను

ప్రదర్శిస్తున్నారన్నారు. అధికార తొగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న అవినీతి, రాక్షస పానను ప్రజు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని, రానున్న కాలంలో

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ఆదరణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా

రామచంద్రా పురంలో సాగుతోందని, మంగళవారం విశాఖ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతు, అభిమాను పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆయనకు విశాఖ లో భారీ స్వాగతం

పలికేందుకు ఏర్పాట్లను వివరించడమే కాక, ఆయన పాదయాత్రలో సైతం పాల్గొన్నారన్నారు.  à°ˆ విలేకరు సమావేశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి సమన్వయకర్త

కళ్యాణి, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద రెడ్డి తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam