DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగలు సడలింపు, రాత్రి పూర్తి కర్ఫ్యూ :ఏలూరు డిఐజి మోహన్ రావు

*ఏలూరు రేంజ్ లో డిఐజి మోహన్ రావు నిర్విరామ పర్యవేక్షణ*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 04, 2020 (డిఎన్ఎస్) : కేంద్ర ప్రభుత్వం

విధించిన లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో సోమవారం నుంచి పగలు సడలింపు ఉంటుందని, రాత్రి పూర్తి కర్ఫ్యూ ఉంటుందని  à°à°²à±‚రు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు తెలిపారు.

సోమవారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద   ఉన్న  à°šà±†à°•à± పోస్ట్ ను  à°†à°•à°¸à±à°®à°¿à°• తనిఖీలు నిర్వహించినారు. సోమవారం à°† చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి

పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు, వచ్చి పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎవరైనా ఆదేశాలను  à°®à±€à°°à±‡ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి బయట తిరిగేలా చూడాలని ఎవరైనా మాస్క్ ధరించనీ  à°¯à±†à°¡à°² వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

విధించిన లాక్ డౌన్ ను మే 17 à°µ తేదీ వరకు పొడిగించిన  à°†à°¦à±‡à°¶à°¾à°² ప్రకారం  à°•à±Šà°¤à±à°¤ నిబంధనలు మరియు సడలింపుల యొక్క  à°µà°¿à°µà°°à°¾à°²à± à°ˆ క్రింది విధముగా ఉన్నాయి.
రెడ్ జోన్

ప్రాంతములో నియమ నిబంధనలు యదా తదాముగా ఉన్నాయి. రెడ్ జోన్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవ్వరూ కూడా రెడ్ జోన్ ప్రాంతంలో నుండి బయటకు రాకుండా ఉన్నాడ లి

అని,ఆరంజ్ మరియు గ్రీన్ జోన్ లలో 
కిరానా మెడికల్ కూరగాయలు మరియు నిత్యవసర సరుకులు అమ్మే షాపులు ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుండి రాత్రి 7 à°—à°‚à°Ÿà°² వరకు   అనుమతి లు ఉన్నాయి
నిత్య

అవసరం కానీ మిగిలిన వ్యాపార షాపులకు ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లేవు తదుపరి ఆదేశాలు  à°°à°¾à°µà°šà±à°šà±, ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మాస్కు ధరించి

ఉండాలి మాస్కులు లేకుండా బయట కనబడితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి.కారులో డ్రైవరు + 2 వ్యక్తులకు మరియు బైక్ పై కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతి  à°’à°• జిల్లా నుండి మరొక

జిల్లాకు వెళ్ళడానికి అనుమతి లేదు అత్యవసరమైతే ప్రత్యేక పాస్ లు  à°Žà°¸à±à°ªà±€ గారి వద్ద నుండి తీసుకొని వెళ్ళాలి.
రాత్రి ఏడు గంటల నుండి ఉదయం 7 గంటల వరకు పూర్తిస్థాయి

కర్ఫ్యూ అమలులో ఉంటుంది రాత్రి 7:00 దాటిన తర్వాత ఎవరూ కూడా రోడ్లపైకి ప్రవేశించకూడదు. ఏలూరు రేంజి పరిధిలో ఉన్న వలస కార్మికులు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని

ఇతర రాష్ట్రాల ప్రజలు గాని ఇతర జిల్లాల ప్రజలు గాని ఏలూరు రేంజి పరిధిలో ఉన్న ఎడల వెంటనే వారి స్వస్థలాలకు వెళ్లాలని ముందుగా సంబంధిత తహసిల్దార్ గాని పోలీస్

 à°…ధికారులకు  à°—ాని గాని తెలియపరిచిన వారికి ప్రయాణ సౌకర్యాలను కలిగి చేస్తారని అంతేగాని కాలినడకన గమ్యస్థానానికి ప్రయత్నించరాదని సడలింపు విధానాలు  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚

నుండి అమలులోకి వస్తాయన్నారు. 

బ్రాందీ షాపుల  à°µà°¦à±à°¦ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమైనది ప్రజలందరూ నిబంధనలు  à°ªà°¾à°Ÿà°¿à°‚à°šà°¿ పోలీసువారికి సహకరించగలరు

అని,  à°«à±ˆà°°à± స్టేషన్ సెంటర్ వద్ద రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను à°¡à°¿. ఐ.జి  à°†à°ªà°¿ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నారు.  à°•à±‹à°µà±€ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన

వారిపై 6,932 కేసులు నమోదు పరిచినట్లు 15,958 మందిని అరెస్టు చేసినట్లు, 3,747 దుకాణదారులు పై కేసులు నమోదు పర్చినట్లు, 1,44,312 వాహనాలపై ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 8

కోట్లు 12 లక్షలు 24 వేల 341 రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,774 వాహనములను స్వాధీనపరచుకుని వారి పై కేసు లు నమోదు à°ª రిచ్చినట్లు à°—à°¾, షాపులు ప్రార్థనా మందిరాలు

మరియు సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొనే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¿à°¨à°¾à°°à±. à°¡à±€ ఐ జి తో పాటు  à°à°²à±‚రు 2 టౌన్ సిఐ బి. అది ప్రసాద్,  à°à°²à±‚రు త్రీ టౌన్

సిఐ à°Žà°‚ ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తి ఆర్టీసీ  à°¸à°¿à°¬à±à°¬à°‚ది పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam