DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్కరే లక్ష, ఇంకొకరు రూ. 50 వేలు. . మద్యం కొనుగోలుతో రికార్డులు

*మద్యం మత్తు పీక్ కు వెళ్ళింది.. లాక్ డౌన్ ఇంటికెళ్లింది.*   . 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 04, 2020 (డిఎన్ఎస్) : 40 రోజుల

కేంద్రం కష్టం మొత్తం ఒక్క మద్యం సీసా ధాటికి మొత్తం జావగారిపోయింది. సోమవారం మొదలైన మద్యం అమ్మకాలు రికార్డుల మోత మోగిపోతోంది. ఏకంగా ఒకరు అరలక్ష పెట్టి

మద్యం కొంటె. . ఇంకొకరు ఏకంగా లక్ష రూపాయలు వెచ్చించి భారీ స్టాక్ కొనుగోలు చేశారు. ఇది కేవలం బెంగుళూరు నగరానికి మాత్రమే సొంతం కాదు ఆఖరికి గల్లీ స్థాయిల్లో

కూడా మద్యం విక్రయాలు తారాజువ్వలా ఆకాశంలోకి వెళ్లిపోతున్నాయి. à°—à°¤ 40 రోజులుగా దేశ వ్యాప్తంగా చాలా మందికి  à°†à°«à±€à°¸à±à°²à± లేవు. పనులు లేవు. అయినప్పటికీ ఇక జీవితం లో

మద్యం దొరకదేమో అనే భయంతో లోటాలు లోటాలు ఇంటికి పట్టుకు పోయారు. దీంతో వెనుక లైన్లో ఉన్నవాళ్ళకి ఇక మద్యం స్టాక్ లేదేమో ఏ భయం పట్టుకుంది. ఆఖరికి మహిళలు సైతం

వేలల్లోనే మద్యం విక్రయాలు చేసేసారు. వీళ్ళు కొనుగోలు చెయ్యడానికి కనీసం ఎటువంటి ఇబ్బంది కూడా పడలేదంటే ఈ దేశం లో పాశ్చాత్య సంస్కృతి ఎంతగా

పెచ్చుమీరిపోయిందో తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam