DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవతరగతి పరీక్షలపై రూమార్స్  ప్రచారం చేస్తే చర్యలు తప్పవు 

*విపత్కర స్థితిలో పిల్లలను అయోమయానికి గురిచేస్తారా?*

*17 దాకా లాక్ డౌన్ ఉంటె పరీక్షలెలా పెడతామనుకున్నారు?*

*పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు

వీరభద్రుడు హెచ్చరిక* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 05, 2020 (డిఎన్ఎస్) : పదవతరగతి పరీక్షలపై రూమార్స్  à°ªà±à°°à°šà°¾à°°à°‚ చేస్తే

చర్యలు తప్పవని ఆంధ్ర ప్రదేశ్ 
పాఠశాల, విద్యా శాఖా కమిషనర్ వాడ్రేవు వీరభద్రుడు హెచ్చరించారు.  à°®à°‚గళవారం విడుదల చేసిన à°“ ప్రకటనలో అయన ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రభుత్వాన్ని, విద్యాశాఖ ను కించపరిచే విధంగా  à°ªà°¦à°µà°¤à°°à°—తి పరీక్షలు ఈనెల 15 నుంచి జరుగుతాయంటూ  à°¸à°¾à°®à°œà°¿à°• మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేసి, ప్రజలను అయోమయంలోకి

నెట్టేశారన్నారు. à°ˆ ప్రచారం కారణంగా ఇటు  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±,అటు తల్లిదండ్రులు, మరోపక్క పాఠశాలల ఉపాధ్యాయులు సైతం గందరగోళంలో పడ్డారన్నారు. 

ప్రస్తుతం కరోనా

మహమ్మారి రాక్షసుని భారీ నుంచి ప్రజలను రక్షించే పనిలోభాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 17 వరకూ లాక్ డౌన్ కొనసాగుతోందని,.ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పరీక్షలు ఎలా

పెడతారనుకున్నారో తెలియదన్నారు.  à°­à°¯ భ్రాంతుల్ని చేసేందుకే 
ఈ తరహా దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా ఎటువంటి

సోషల్ మీడియా లో గానీ, ప్రసార మాధ్యమాల్లో గానీ, టీవీ చేనేళ్ళలో గానీ, ప్రచారం చెయ్యడం, ఫార్వార్డ్ చెయ్యడం వంటివి చేసినా సరే, వీటిని పుట్టించినవారిపై, ప్రసారం

చేసిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

à°ˆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ తరపున అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ

ఎవ్వరూ ఎటువంట తప్పుడు సమాచారం సృష్టించరాదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam