DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రం తాత్కాలికమే వాళ్ళ గ్రామాలకు పంపిస్తాం: ఎమ్ ఆర్ ఓ 

ఇతర రాష్ట్రాల్లో మనవారిని ఇలా ఇబ్బంది పెడితే ఊరుకోగలమా ?

పిఠాపురం కొలని లో కొరెంటైన్ పై స్థానికుల వ్యతిరేకత. . 

గృహవాసాల మద్యం క్వారంటైన్

కేంద్రం వద్దు: స్థానికులు 

(DNS రిపోర్ట్ : రఘురామ్ బి, స్పెషల్ కరస్పాండెంట్, విశాఖపట్నం ). . .

విశాఖపట్నం, మే 05, 2020 (డిఎన్ఎస్) :విశాఖపట్నం నగరంలోని జాతీయ రహదారికి

అనుకుని ఉన్న మద్దిలపాలెం లోని పిఠాపురం కోలనీలో గృహవాసాల మధ్య క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావడంతో స్థానికులు

అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాంతంలో ఏర్పాట్లు చూసేందుకు మంగళవారం రాత్రి విశాఖ అర్బన్ ఎం ఆర్ ఓ జ్ఞానవేణి అక్కడికి రావడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు.

కొరెంటైన్ ను నివాసాల మధ్య వద్దు అన్నారు. అయితే వారికీ బదులిస్తూ . . ఈ కేంద్రం పూర్తి స్థాయి లో ఉండదని ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళకి కేవలం ఒకటి , రెండు రోజులు

ఆశ్రయం కల్పించేందుకు మాత్రమేనన్నారు. దీనివల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండదన్నారు. ఇదే మన వాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉండిపోతే వాళ్లకి ఇదే సమస్య వస్తే ఊరుకోగలమా అని

ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ వరకూ రైల్లో వచ్చి ఇక్కడ నుంచి ఇతర ప్రయాణ సాధనాల్లో విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులు ఆపైన మార్గాలకు

వెళ్లేవారిని ఇక్కడకి తీసుకు వచ్చేందుకు à°ˆ కేంద్రాన్ని పునరావాసం à°—à°¾ వినియోగించనున్నారు. 

అంతకు ముందు రక్షణ ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన పోలీస్

సిబ్బందితో కొంత వాగ్వాదం జరిగింది. దీంతో ఎం ఆర్ ఓ స్థానికులకు వివరణ ఇచ్చారు. పూర్తి ఆరోగ్య భద్రతా కల్పిస్తామని ఎవరికీ ఇబ్బంది లేనట్టుగా ఏర్పాట్లు

చేస్తామని హామీ ఇచ్చారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam