DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం ప్రాజెక్ట్ వద్ద పగో జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా తనిఖీలు 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 06, 2020 (డిఎన్ఎస్) : నిర్మాణము లో ఉన్న పోలవరం డ్యాం ఆకస్మికంగా డ్యాం వద్ద బందోబస్తులో  à°‰à°¨à±à°¨

సిబ్బంది నీ పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ తనిఖీలు చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ సిబ్బందినీ భద్రతా విషయము లో అప్రమత్తతో

ఉండాలి అని, సిబ్బంది అలస్త్వము వహించకుండ విధి నిర్వహణ చేయాలి అని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని, సిబ్బంది అందరూ

మాస్క్ లు ధరించాలి అని, సిబ్బంది తరుచూ, ఎక్కవ సార్లు చేతులను శానీటీ జేర్ లతో శుభ్రపరుచుకోవలి అని, ఉద్యోగ నిర్వహణ లో మరియు రెస్ట్ సమయము సిబ్బంది సామాజిక దూరము

పాటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సిబ్బంది à°•à°¿ అదనపు ఎస్పి అడ్మిన్ గారు తెలియపరచినారు. 
అదనపు ఎస్పి తో పోలవరం సిఐ

మూర్తి,  à°ªà±‹à°²à°µà°°à°‚ యస్. ఐ శ్రీనివాసు,  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా ఏ.అర్.  à°†à°°à±. ఐ శ్రీ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam