DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సహకరించండి.... అందరం .. ఆరోగ్యంగా ఉందాం: జవహర్ రెడ్డి

*ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 06, 2020 (డిఎన్ఎస్) : విపత్కర పరిస్థితుల

నుంచి ఉపశమనం లభించాలంటే అందరి సహకారం తప్పని సరి అని , సహకరించండి.... అందరం .. ఆరోగ్యంగా ఉందాం అని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్

రెడ్డి పిలుపు నిచ్చారు. ఇతర  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°²à±à°²à±‹ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ వాసులు , అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరికొద్దిరోజులు ఓపిక

పట్టాల్సిందే అని తెలియచేసారు. à°²à°¾à°•à±‌డౌన్‌ వల్ల ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికులు పడుతున్న అవస్థలు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు

కల్పించాయని తెలిపారు. à°ˆ వెసులుబాటు కేవలం వలస కార్మికులకు మాత్రమే అని...ఇతరులెవరూ రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. వేరే రాష్ట్రాల

నుంచి ఇక్కడకు...ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లడం ద్వారా కరోనా వైరస్ ఇతరులకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో

విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అందరి సహకారంతో ఈ వ్యాధి రాష్ట్రంలో చాలా వరకు కట్టడి చేయగలిగామని తెలిపారు. అందరూ మరికొద్ది రోజు ఓపికపట్టి...ఈ

యుద్దంలో తమ వంతు సహకారం అందించాలని జవహర్‌రెడ్డి ప్రజలకు వినతి చేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam