DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటన విచారకరం, ప్రధాని నరేంద్ర మోడీ

*ఉన్నతాధికారులతో కేంద్ర విచారణ కమిటీ నియామకం*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం పరిధిలోని

ఆర్.ఆర్. వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలైన దుర్ఘటన పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అత్యంత

విపత్కర పరిస్థితుల్లో విశాఖ వాసులను మరింత ఇబ్బందికరం చేసిన ఈ ఘటన చాల బాధాకరం అన్నారు. ఈ ఘటన పై వాస్తవ విషయాలు విచారణకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని

నియమించింది. కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ మినిస్ట్రీ కార్యదర్శిలతో à°ˆ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై గురువారం న్యూ

ఢిల్లో లో  à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి  à°¨à°°à±‡à°‚ద్రమోదీ , మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. 
విశాఖలో పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని, ఈ విషయమై

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనూ, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తోనూ ఫోన్ ద్వారా మాట్లాడినట్టు సమాచారం. ఘటన పై కేంద్ర హోమంత్రిత్వ

శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు.

గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. 
à°ˆ సమావేశంలో మంత్రులు అమిత్‌ à°·à°¾, రాజ్‌నాథ్‌సింగ్‌,

కిషన్‌ రెడ్డి, కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనకు

దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  à°…నంతరం​ à°ˆ ఘటనపై à°“ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  à°—్యాస్‌ ప్రభావం తగ్గింపు, బాధితులకు

సహాయంపై ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam