DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు సిబ్బంది సేవలు ప్రసంశనీయం: జడ్జి కల్యాణ చక్రవర్తి

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి). . .*

అమరావతి, మే 08, 2020 (డిఎన్ఎస్) : న్యాయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ బృందాల సభ్యులకు అండగా

నిలుస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను తూర్పు గోదావరి జిల్లా న్యాయాధికారి సాయి కల్యాణ చక్రవర్తి అభినందించారు. 
 à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి రాక్షసుడి

నుంచి ప్రజలను రక్షించడానికి జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో  à°‡à°¬à±à°¬à°‚ది పడుతున్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని  à°•à±‹à°°à±à°Ÿà± సిబ్బందికి ఇతోధిక సాయం

చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముందుకు వచ్చింది. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమం లో అయన ముఖ్య అతిధిగా పాల్గొని నిత్యావసర

సామాగ్రిని సిబ్బందికి అందించారు. కోర్టులో ని ప్లీడర్ గుమాస్తాలు, ఇతర సహాయ సిబ్బంది అందిస్తున్న సేవలు  à°•à°•à±à°·à°¿à°¦à°¾à°°à±à°²à°•à± ఎంతో సహాయకారిగా ఉంటున్నాయని

అభినందించారు. 
ఈ కాయక్రమం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవిఎల్ హిమబిందు, మొదటి అదనపు జిల్లా జడ్జి కిషోర్ కుమార్, లోక్ అదాలత్ (పెర్మనెంట్)

చైర్మన్ వెంకట ప్రసాద్, సూపరెంటెండెంట్ రంగబాబు, వెంకట నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam