DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాడేపల్లిగూడెం రెడ్ జోన్ ల్లో కొవ్వూరు డిఎస్పీ తనిఖీలు 

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 09, 2020 (డిఎన్ఎస్) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్ల ముదునురుపాడు మరియు కడకట్లలో ఉన్న

రెడ్ జోన్ ప్రాంతంలో కొవ్వూరు à°¡à°¿. ఎస్. పి కె.రాజేశ్వర రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  à°ˆ రెడ్ జోన్ ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్న గ్రామ

వాలంటరీ లు ఏ ఎన్.à°Žà°‚ ఎస్ లు పారిశుద్ధ కార్మికులు 108 సిబ్బంది గ్రామ మహిళ కార్యదర్శులకు పాల ఉత్పత్తులను మరియు చాక్లెట్లను పంపిణీ చేసారు. రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తంలో

నివసిస్తున్న ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇతరులు రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తంలోకి ప్రవేశించకుండా చూడాలని, అలాగే రెడ్ జోన్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కావలసి నిత్య

నిత్యవసర వస్తువులను ప్రజల యొక్క ఇళ్ల వద్దకు వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని ఇప్పటివరకు తాళ్ల ముదునురు పాడు మరియు కడకట్ల  à°ªà±à°°à°¾à°‚తాలలో కరోనా వైరస్ వ్యాప్తి

చెందకుండా తీసుకుంటున్న చర్యలు  à°—ురించి మరియు à°Žà°‚à°¤ ఎండాకాలంలో కూడా ఉద్యోగ నిర్వహణ చేస్తున్న దానిపై డిఎస్పీ గారు సిబ్బంది ని అభినందించారు. డిఎస్పి తో పాటు

తాడేపల్లిగూడెం రూరల్ సీఐ, వి. రవి కుమార్, తాడేపల్లిగూడెం టౌన్ ఎస్ఐ , తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam