DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్యాస్ దుర్ఘటనపై నిపుణలతో హైపవర్ కమిటీ సమావేశం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 11 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్  à°•à±à°®à°¾à°°à± ప్రసాద్, పీ సి బి మెంబర్ సెక్రటరీ

వివేక్ యాదవ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఎన్ à°¡à±€ ఆర్ ఎఫ్ , వైద్య శాఖ, పరిశ్రమల శాఖ సాంకేతిక నిపుణులతో  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో

సమావేశమయ్యారు. 

   à°µà°¿à°¶à°¾à°–నగరం శివారు ప్రాంతమైన ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలోని ఎల్ జి పాలిమర్స్ లో à°ˆ నెల 7 à°µ తేదీన జరిగిన  à°—్యాస్ లీకేజ్ దుర్ఘటన  à°¨à±‡à°ªà°¥à±à°¯à°‚లో

జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందించడం, సంబందిత గ్రామాల ప్రజలను దూరంగా సురక్షిత

ప్రాంతాలకు తరలించడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు పెద్ద ప్రమాదం నుండి తప్పించ గలిగారన్నారు. 
       à°—్యాస్ లీకెజ్  à°¸à°‚భవించడానికి à°—à°²

కారణాలు, ప్రస్తుతం తీసుకుంటున్న  à°šà°°à±à°¯à°²à± తదితరాల తో కూడిన పూర్తి నివేదికను తయారు చేయాలని ఎన్ à°¡à°¿ ఆర్ ఎఫ్ బృందాన్ని కోరారు.
            ఆసుపత్రులలో చికిత్స

పొందుతున్న క్షతగాత్రుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల గూర్చి వైద్యాధికారుల ను ఆరా తీశారు. డిశ్చార్జ్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరికీ అన్నిరకాల

టెస్ట్లనునిర్వహించాలన్నారు.ముఖ్యంగా  à°šà°¿à°¨à±à°¨ పిల్లలు, లంగ్స్, కిడ్నీ, హార్ట్ తదితర దీర్ఘకాలిక రోగుల పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. డిశ్చార్జ్ అయిన

వారందరినీ మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతీ నెలా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ లో ఉండాలన్నారు.

     à°—్యాస్ ప్రభావిత

గ్రామాలలో  à°šà±†à°°à±à°µà±à°²à±,నీటి కాలువలు, బావులలో నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలన్నారు. పశువులు, పెంపుడు జంతువుల కు  à°¸à°‚బంధించి

పశుసంవర్ధక శాఖ , వైల్డ్ ఆనిమల్స్ కు సంబంధించి అటవీ శాఖ ఆయా పరిస్థితుల పై నివేదికను అందజేయాలన్నారు.
       à°†à°¯à°¾ గ్రామాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా  à°¤à°®

ఇళ్లకు వెళ్లే వారు వ్యక్తి గత రక్షణ నిమిత్తం తప్పని సరిగా మాస్క్ లను ధరించడం,ఇంటి కిటికీలు తెరచి బాగా గాలి వెళ్లే విధంగా చూడడం,ఫ్యాన్లు, ఏసీ లు వాడకుండా

చేపట్టాల్సిన జాగ్రత్త లను గూర్చి వారికి అవగాహన కల్పించాలన్నారు.
     à°ˆ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

డా తిరుపతి రావు, డీ సి హెచ్ ఎస్ డా నాయక్, కే జి హెచ్ సూపరింటెడెంట్ డా అర్జున, ఎన్ డీ ఆర్ ఎఫ్ , సాంకేతిక నిపుణుల బృందం తదితరులు హాజరయ్యారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam