DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ లేకున్నా నిబంధనలు పాటించాలి: జడ్జి చక్రవర్తి

*పేదలకు నిత్యావసర సరుకుల  à°ªà°‚పిణీలో జిల్లా జడ్జి చక్రవర్తి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*
 
అమరావతి, మే 12, 2020 (డి ఎన్ ఎస్ ): లాక్ డౌన్ ఉన్నా లేకున్నా సరే

కొరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి  à°•à°¨à±€à°¸ దూరం, పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని తూర్పు గోదావరి జిల్లా న్యాయ

సేవాధికార సంస్థ ( డిఎల్ఎస్ఏ ) చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు.  à°²à°¾à°•à± డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న ఆటో

కార్మికులు, భవననిర్మాణ కార్మికులు, రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళకు సుమారు 400 మందికి దాతల సహకారం తో డిఎల్ఎస్ఏ నిర్వహించిన కార్యక్రమం లో బియ్యం, పప్పులు,

కూరగాయలు  à°¤à°¦à°¿à°¤à°° నిత్యావసర సరుకులు పంపిణీ దగ్గర జరిగిన à°ˆ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయ  à°¨à±à°¯à°¾à°¯à°®à±‚ర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి

 à°ªà°‚పిణీ ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ తొలగించినప్పటికీ ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అప్పుడే కరోనా మహమ్మారిని

తరిమికొట్టగలమని అన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ వెంకట ప్రసాద్, న్యాయమూర్తి కిషోర్ కుమార్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ కె.వి.ఎల్.హిమబిందు, సూపరింటెండెంట్

రుంజల వెంకట నాగమణి, రిటైర్డ్ జడ్జి సిహెచ్ దుర్గారావు , న్యాయవాది పి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà±, దాతలు న్యాయవాది డోకల  à°…ప్పారావు బర్రాముండీ రెస్టారెంట్ అధినేత   రాగాని  

నరేంద్ర ,అమీర్ బాయ్,ప్యానల్ న్యాయవాది  à°§à°°à±à°¨à°¾à°²à°•à±‹à°Ÿ వెంకటేశ్వరరావు, à°¡à°¿ ఎల్ ఎస్ ఏ సిబ్బంది,కోర్టు సిబ్బంది, పిఎల్విస్  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam