DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ రక్షణ ఏర్పాట్లపై లలితా జెవెలర్స్ కోటి విరాళం 

*ఎన్ఆర్ఐ లు 50 లక్షలు, ఇండియన్ బ్యాంక్ 30 లక్షలు విరాళం* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 13, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కోవిడ్‌ –19 నివారణలో భాగంగా ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం అందించారు. బుధవారం

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్‌.జగన్‌కు లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ à°Žà°‚. కిరణ్

కుమార్  à°…ందించారు. 

ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ G. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000/- విరాళంను,

ముఖ్యమంత్రి à°•à°¿  à°…ందించారు.

సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000/- విరాళంను, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ ముఖ్యమంత్రి à°•à°¿  à°…ందించారు. 

కోవిడ్‌

–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000/- విరాళం ను,  à°‡à°‚డియన్ బ్యాంక్ డిజిఎం ప్రసాద్ ముఖ్యమంత్రి  à°µà±ˆà°¯à°¸à±‌.జగన్‌కు

అందించారు. 

à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి వీరందరిని అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam