DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలోనే రోడ్డెక్కనున్న ప్రగతి రథచక్రాలు . . 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 14, 2020 (డిఎన్ఎస్ ):  à°°à±ˆà°²à±à°µà±‡ తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ ప్రగతి రథచక్రాలు రోడ్డెక్కనున్నాయి. à°ˆ నెల 18

నుంచి బస్సులను రోడ్డు ఎక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా

రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు.  à°¦à±€à°‚తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే పరిస్ధితి కనిపిస్తోంది. ఆర్టీసీకి భారీ

ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర హైఎండ్‌ సర్వీసుల్లో 50%

ప్రయాణికులనే అనుమతిస్తారు.  à°ˆà°®à±‡à°°à°•à± సీట్ల అమరికను మార్చాలని సూచించినట్టు తెలుస్తోంది. 

దూర ప్రాంత బస్సుల్లో టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌

చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే, బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బస్టాండ్‌లో కండక్టర్లకు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా చార్జీ చెల్లించి

ప్రయాణికులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam