DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ చట్టం పై సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిస్థాయి సమీక్ష

చట్టం ఆమోదం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి 

ఎంపీ నియోజకవర్గం ఆధారంగా పీఎస్, ఒన్‌స్టాప్‌ కేంద్రాల ఏర్పాటు 

ప్రతి నెలా సమీక్ష, 6 దిశ

పీ ఎస్ లకు ఐఎస్‌à°“ సర్టిఫికెట్లు

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి): . .  .

అమరావతి, మే 14, 2020 (డి ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం నిబంధనలు అమలు దిశగా

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  à°ªà±‚ర్తిస్థాయి సమీక్షను పూర్తిస్థాయి సమీక్షను చేపట్టారు. గురువారం నిర్వహించిన సమీక్షలో పూర్తి స్థాయి అధికారులు,

వివిధ జిల్లాల యంత్రాంగంతో వీడియో సమావేశం నిర్వహించారు. à°ˆ సమీక్షలో హోం మంత్రి సుచరిత, ప్రధాన కార్యదర్శి  à°¨à±€à°²à°‚ సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ , దిశ అధికారులు

కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ తదితరుల హాజరయ్యారు. 

దిశా చట్టం ఆమోదం దిశగా చర్యలు చేపట్టాలని, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ప్రతి లోక్ సభ

నియోజకవర్గం ఆధారంగా పోలీస్ స్టేషన్ ను, ఒన్‌స్టాప్‌ కేంద్రాలను, à°¡à±€ అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు ఆదేశించారు. ప్రతి నెలా à°ˆ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలపై

సమీక్ష జరుగుతుందని, 6 దిశ పోలీస్ స్టేషన్ లకు ఐఎస్‌à°“ సర్టిఫికెట్లు వచ్చాయన్నారు. 

ఈ సందర్బంగా తీర్మానించిన అంశాలు ఇవే. . .

– దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌

చేసుకోవాలన్న దానిపైనా ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలి: సీఎం

– అలాగే స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే కాకుండా మిగతా ఫోన్లలో కూడా ‘దిశ’

యాప్‌ సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.: 

దీని కోసం సంబంధిత కంపెనీలతో మాటాడాలన్నారు. 

దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలన్నారు.

అలాగే

ప్రత్యేక కోర్టులు వీలైనంత త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం వీలైనంత త్వరగా చేయాలన్నారు.

వేగంగా కేసుల

విచారణ జరిగేలా చూడాలన్నారు.

దిశ అమలు కోసం ప్రత్యేక వాహనాలు కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశం ఇచ్చారు. 

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌à°² నిర్మాణం,

మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ à°’à°• à°¡à±€ అడిక్షన్‌ సెంటర్‌ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని

సీఎం ఆదేశం జారీ చేసారు. 

కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రుల్లో à°¡à±€ అడిక్షన్‌ సెంటర్‌ కూడా à°’à°• విభాగంగా కలుపుకుని నిర్మాణాలు

చేపట్టాలన్నారు.

దీని వల్ల శాశ్వత ప్రాతిపదికన à°¡à±€ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందన్నారు.

అలాగే ప్రస్తుతం ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రుల అభివృద్ది

కార్యక్రమాల్లో భాగంగా à°¡à±€ అడిక్షన్‌ సెంటర్ల నిర్మాణం చేయాలన్నారు. 

ఒన్‌ స్టాప్‌ సెంటర్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా ఇందులో భాగం

చేయాలన్నారు.

ఒన్‌ స్టాప్‌ సెంటర్లను కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

దిశ పోలీస్‌స్టేషన్లు కూడా ప్రతి పార్లమెంటు

నియోజకవర్గానికి ఒకటి ఉండేలా చూసుకోవాలన్నారు.

దిశ మీద ప్రతి నెలా à°’à°• సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 

6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌à°“

సర్టిఫికెట్లు ఆవిష్కరించారు. 

తర్వాత దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

సమీక్ష తర్వాత అత్యుత్తమ నాణ్యత,

ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను ఆవిష్కరించారు.

సర్టిఫికెట్లు జారీని  à°¸à±Œà°¤à±‌ ఇండియా ఐఎస్‌à°“ జనరల్‌ మేనేజర్,

డాక్టర్‌ ఎలియాజర్ లు వివరించారు. 

విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్‌ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు

వచ్చాయన్నారు. 

త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు రానున్న సర్టిఫికెట్‌  à°²à°­à°¿à°‚చనుందన్నారు. 

ఈ సందర్భంగా 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం

వీడియో కాన్ఫరెన్స్‌. పాల్గొన్న జిల్లా ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మొత్తం 167 కేసులు వారం రోజుల్లో డిస్పోజ్‌ చేశామని అధికారులు చెప్తున్నారు,

దీనిపై చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. 

మీరు చాలా కృషి చేసారు. దీని వల్ల ఎలా మార్పులు వస్తున్నాయో చూపిస్తున్నారు

దిశ పోలీస్‌ స్టేషన్‌కు నేతృత్వం

వహిస్తున్న డీఎస్పీ, మరియు ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. చాలా 
శ్రద్దగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. దిశ యాక్ట్, స్పెషల్‌ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు

చేస్తున్నాం అన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం అన్నారు. అలాగే ఫోరెన్సిక్‌ సిబ్బంది నియామకం, నిర్మాణం కోసం నిధులు

కూడా విడుదల చేశాం అన్నారు. ప్రతి దిశ పోలీస్‌స్టేషన్లలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూస్తారన్నారు. నెలకోసారి దిశ మీద సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే అన్నారు. మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం అన్నారు.  à°®à°¨à°•à± హోం

మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్‌ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కృతిక, దీపిక కూడా మహిళలే అన్నారు. 

‘దిశ’ ప్రవేశపెట్టిన

జనవరి నుంచి చురుగ్గా కార్యకలాపాలు : . . .

7 రోజుల్లోగా ఛార్జిషీటు నమోదు, త్వరితంగా శిక్షల ఖరారులో ముందడుగు, మహిళలపై నేరాలు 134, చిన్నారులపై నేరాలు 33 , 167 కేసుల్లో 7

రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు అయ్యాయన్నారు. 3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. ఇందులో 2 మరణశిక్షలు, 5 జీవిత ఖైదులు కూడా ఉన్నాయని, 20 ఏళ్ల శిక్ష 1, ఏడేళ్ల

శిక్ష  5, 3 ఏళ్ల శిక్ష పడ్డ కేసులు 3, మూడునెలల శిక్ష 3, జువనైల్‌హోంకు ఒకరిని పంపారన్నారు. 

ప్రత్యేక కోర్టులు లేకున్నా.. సరైన ఆధారాల సేకరణ, వేగవంతమైన విచారణల

కారణంగా à°ˆ శిక్షలు పడేలా చేయగలిగామని అధికారులు తెలిపారు.  à°¦à°¿à°¶ యాప్‌ను 2.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అధికారులు వివరించారు.  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 9 నుంచి 292 ఘటనల్లో

చర్యలు, 68 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, భర్త ద్వారా వేధింపులు 93 ,మహిళలపై వేధింపులు 42, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వేధింపులు 42, బంధువుల ద్వారా వేధింపులు 29 , ఇతరుల ద్వారా

వేధింపులు 21 , పబ్లిక్‌ న్యూసెన్స్‌ 17 , ఫేక్‌ కాల్స్‌ 15 , చిన్నారులపై వేధింపులు 8 , మహిళల అదృశ్యం 7,  à°¸à°¿à°µà°¿à°²à±‌ వివాదాలు 7 , బాలికల అదృశ్యం 5 , మిగిలినవి ఇతర కేసులు – 100,112,191, మరియు దిశ

ఎస్‌ఓఎస్‌ కాల్స్‌ ద్వారా సహాయం కోసం ఏ మహిళ చేసినా వెంటనే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. – మహిళలు, చిన్నారుల పట్ల స్నేహ పూర్వక వాతావరణం ఉందన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

పీపీపీలతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోగా శిక్షలు వేయించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గృహ హింస, మద్యపానం వల్ల చోటుచేసుకున్న హింసలపై ప్రత్యేక

దృష్టి. విస్తృతంగా కౌన్సెలింగ్‌ చేస్తున్నామన్నారు. à°ˆ కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసులు, వాలంటీర్ల భాగస్వామ్యం ఉందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam