DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిఎస్పీ మరణం కలిచి వేసింది, శ్రీకాకుళం ఎస్పీ అమ్మి రెడ్డి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 15, 2020 (డిఎన్ఎస్ ): డిస్పీ పాకలపాటి. విశ్వేశ్వర కృష్ణ వర్మ మరణ వార్త జిల్లా పోలీస్ శాఖ దుఃఖం తో

అందరి మనస్సు కలిచివేసిందని శ్రీకాకుళం ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. విశాఖ లో మరణించిన డిఎస్పీ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆయన విశాఖ వచ్చారు.

మరణ వార్త తెలిసిన వెంటనే ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి విశాఖపట్నం వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితి లను తెలుసుకోని, కార్యక్రమంలు చూసుకొని, వారి కుటుంబ సభ్యులు ను

పరామర్శించారు. కృష్ణ వర్మ వారి చిత్ర పటము కు పూలమాల తో శ్రద్ధాంజలి ఘటించారు. ఈయన 1991 బ్యాచ్ Si గా శాఖ లో చేరి, మంచి క్రమశిక్షణ తో అధికారులు మన్ననలను పొందుచు, సిబ్బంది

తో స్నేహభావం తో మెలిగి విధులు నిర్వహించడం అనేది సిబ్బంది అందరిలో నానుడి. 2007 లో  Ci  à°—à°¾ పదోన్నతి పొందినారు. అనంతరం à°…à°‚à°•à°¿à°¤ భావం తో పనిచేస్తూ 2014 లో డిఎస్పీ à°—à°¾ పదోన్నతి

పొందినారు.సొంత ఊరు విజయనగరం, ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ చెన్నై, చిన్న కుమారుడు ఇంటర్ 1st year చదువు చున్నారు. ఈయన కొంత కాలంగా అనారోగ్యం తో

బాధపడుతున్నారు. జనవరి 2019 లో శ్రీకాకుళం స్పెషల్ భ్రాంచ్ డిఎస్పీ à°—à°¾ బాధ్యతలు తీసుకోని, అనేక కీలకమైన సమయాల్లో తనదైన శైలిలో జిల్లాలో సమాచార విభాగం లో  à°…ధికారులు

గుర్తింపు పొందారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam