DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైయస్ఆర్ రైతు భరోసా - పిఎం కిసాన్ పథకం ప్రారంభం

*ఆన్ లైన్ లో శ్రీకాకుళం లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 15, 2020 (డిఎన్ఎస్ ): రాష్ట్ర

ముఖ్యమంత్రి ఆన్ లైన్ లో ప్రారంభించిన  à°µà±ˆà°¯à°¸à±à°†à°°à± రైతు భరోసా - పిఎం కిసాన్ పథకం కార్యక్రమం లో శ్రీకాకుళం నుంచి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర

రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, రైతు భరోసా - రెవెన్యూ జెసి సుమిత్ కుమార్ తదితరుపు

పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వై యస్ ఆర్ రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పలు విషయాలను తెలిపారు. ప్రధానాంశాలు ఇవే. . .

అన్నం పెట్టే రైతన్నకు ఎంత చేసినా తక్కువే, 50 శాతం మంది రైతులకు కేవలం అర హెక్టార్ భూమి మాత్రమే నన్నారు. వై యస్ ఆర్

రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకం" కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు, సాగుదార్లకు ఏటా రూ. 13,500 చొప్పున, అయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రములోని

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోందని తెలిపారు. రైతు

 à°­à°°à±‹à°¸à°¾ సొమ్మును "వై యస్ ఆర్ రైతు భరోసా - పి. à°Žà°‚. కిసాన్ పథకం" పేరుతో మొదట విడతగా - ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500/- రెండో విడతగా - అక్టోబరులో ఖరీఫ్ పంట కోత సమయం, రబీ

అవసరాలకు రూ. 4000; మూడో విడతగా - ధాన్యం ఇంటికి చేరే సమయంల, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 పంపిణీ చేస్తామన్నారు. 

2019-20 సంవత్సరములో “ వైయస్ఆర్ రైతు భరోసా - పి. à°Žà°‚.

కిసాన్ పథకం” à°•à°¿à°‚à°¦ రాష్ట్రములోన 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6,534 కోట్లు ఆర్ధిక సహాయం చేసినట్టు తెలిపారు. 2020-21  à°¸à°‚వత్సరములో  "వైయస్ఆర్ రైతు భరోసా - పి. à°Žà°‚. కిసాన్ పథకం"

à°•à°¿à°‚à°¦  à°®à±Šà°¦à°Ÿ విడతగా రాష్ట్రములోని 49.44 లక్షల రైతు కుటుంబాలకు రూ. 3,675 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది. 

గ్రామ సచివాలయంలో జాబితాలను ప్రదర్శించడం జరిగిందని,

ఇంకా  à°¨à°®à±‹à°¦à± చేసుకోలేని అర్హులైన రైతులు ఉంటే ఇప్పుడు కూడా సచివాలయంలో నమోదు చేసుకోవచ్చన్నారు. బ్యాంకులు జమ చేసుకోరాదు. అటువంటి సంఘటనలు జరిగితే 1902 నంబరుకు

ఫోన్ చేయవచ్చునని తెలిపారు.  

రైతన్నకు ఇంకా మంచి చేయాలని ఆలోచన చేయాలన్నారు. మే 30న 10641 రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేస్తామని, రైతు భరోసా

కేంద్రం గ్రామ ఆర్ధిక స్వరూపం మార్చుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, పరికరాల విక్రయాలు ఉంటాయన్నారు. గ్రామంలో ఏ పంట వేయాలో సూచన చేస్తారని, ధరల స్థిరీకరణ నిధి

ఏర్పాటు చేసాం అన్నారు.  à°ªà°‚టకు కనీస మద్దతు ధర రావాలని మార్కెటింగ్ ఏర్పాట్లు చేసామని తెలిపారు. పొగాకు, ఉల్లి వంటి పంటలకు కూడా మద్దతు ధర రావాలని చర్యలు

తీసుకుంటామన్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న 434 రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించామని, వై యస్ ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

2019-20 సంవత్సరములో

“వైయస్ఆర్ రైతు భరోసా - పి. à°Žà°‚. కిసాన్ పథకం” à°•à°¿à°‚à°¦ శ్రీకాకుళం జిల్లాలోని 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ. 450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగిందన్నారు. 2020-21 సంబంధించి,

"వైయస్ఆర్ రైతు భరోసా - పి. à°Žà°‚. కిసాన్ పథకం" à°•à°¿à°‚à°¦  à°®à±Šà°¦à°Ÿ విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3.63 లక్షల రైతు కుటుంబాలకు రూ. 272.13 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని

వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam