DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*దివ్యమూర్తులను సేవించడం మహా అదృష్టం, గంట్ల  శ్రీనుబాబు*

*ఆశ్రిత ఆశ్రమాల్లో అన్న ప్రసాదం, వస్త్ర వితరణ సేవల్లో.* 

*జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు*
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

విశాఖపట్నం, మే 16, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కరోనా రాక్షసుని ప్రభావ సమయంలో à°¦à°¿à°µà±à°¯ మూర్తులకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచే సేవించుకోవడం à°’à°• అదృష్టం అని జాతీయ పాత్రికేయుల సంఘం

కార్యదర్శి, అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలియచేస్తున్నారు. à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ విశాఖనగరం లోని వివేకానంద దివ్య మూర్తుల, వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన

పాల్గొని, ఆశ్రమంలోని ఆశ్రితులతో కలిసి పాల్గొని, వారికి అన్న ప్రసాదం, వస్త్ర వితరణ చేయడం మహద్బాగ్యంగా తెలిపారు. వీళ్లంతా భగవంతుని స్వరూపులేనని, వారికి

సేవచేయడం, వారి ఆశీస్సులు పొందడం సాక్షాత్తు భగవంతుని సేవించినట్టేననడం, ఆయన ఔన్నత్యాన్ని తెలియచేస్తోంది. వివేకానంద సంస్థలో  à°¨à°¿à°°à°‚తరం ఆశ్రయం

పొందుతున్నవారి సంక్షేమం కోసం తన జన్మదినోత్సవం రోజున ప్రతి ఏటా  75 వేల రూపాయలు అందిస్తూ, అదేరోజు వారితోనే గడుపుతున్నట్టు తెలిపారు. దీంతో పాటు వీరికి అవసరమైన

మంచాలు. ఇతర సామగ్రి కూడా అందజేస్తామన్నారు.  à°•à°°à±‹à°¨à°¾ సమయం లో ఎవరికి తోచిన రీతిలో వారు  à°¸à°¹à°¾à°¯à°‚ చేస్తున్నారని.. ఇక  à°¸à±à°µà°šà±à°›à°‚à°¦ సంస్థల సేవలు నిరుపమానం అన్నారు. పేద

వారికీ à°…à°‚à°¡à°—à°¾ ఉండడమే తమ లక్ష్యం అన్నారు. à°ˆ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు సూరాడ  à°…ప్పారావు..పలువురు  à°•à°¾à°°à±à°¯à°µà°°à±à°— సభ్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam