DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చెయ్యాలి: సీఎస్ నీలం 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 16, 2020 (డిఎన్ఎస్ ): సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్నా వలస కార్మికుల కోసం బస్సులు

ఏర్పాటు చెయ్యాలని, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహానీ సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఈ

సూచనలు చేసారు. డిఐసి జిఎం, మునిసిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు పరిశ్రమలు, మార్కెట్ల వద్ద వ్యక్తుల మధ్య దూరం పాటించే చర్యలు చేపట్టాలన్నారు. కరోనా

లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేసుకునే విధంగా చైతన్యవంతం చేయాలని తెలిపారు. à°µà±ˆ యస్ ఆర్ క్లినిక్ à°² నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల

ప్రారంభం పై దృష్టి సారించాలని తెలిపారు. à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి à°¡à°¾. కె. ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు కోవిడ్

పేషేంట్లకు మాత్రమే ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె. భాస్కర్ మాట్లాడుతూ  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా నమూనాల పరీక్షలను ఎక్కువగా చేస్తున్నారన్నారు. 
à°ˆ

కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ జె నివాస్,  à°ªà±‹à°²à±€à°¸à± సూపరింటెండెంట్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్లు à°¡à°¾. కె. శ్రీనివాసులు, సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్

ఏ.భార్గవ్ తేజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, జిజిహెచ్ పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, డీఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి,

డిపిఓ వి.రవికుమార్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ఇన్ ఛార్జి ఆర్డీఓ ఎం.గణపతి రావు,

ఎస్డీసి అప్పారావు, విపత్తుల విభాగం ఇన్ ఛార్జి à°¡à°¿à°Žà°‚ బి.నగేష్, సిపిఓ à°Žà°‚.మోహన రావు, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి à°Ÿà°¿.వేణుగోపాల్,  à°µà±ˆà°¦à±à°¯

ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam