DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పాస్ ఉంటె కోలకతా నుంచి చెన్నై వెళ్ళడానికి అవకాశం  

*కోలకతా నుంచి చెన్నై కు 20 బస్సులు, తమిళనాడు బస్ యజమానులు సంఘం *

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°– పట్నం)*

విశాఖ పట్నం, మే 18, 2020 (డిఎన్ఎస్ ): లాక్

డౌన్ సమయంలో వివిధ చోట్ల చిక్కుకు పోయిన ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తమిళనాడు బస్ యజమానులు సంఘం ప్రతినిధులు పలు సర్వీసులు నడుపుతున్నట్టు

తెలియచేస్తున్నారు. చెన్నై (తమిళనాడు ) నుంచి పలువురు ప్రయాణీకులను వారి గమ్య స్థానం లో దించేందుకు తమ బస్సులు కోలకతా ( పశ్చిమ బెంగాల్) కు బయలు దేరుతున్నాయని

తెలిపారు.  

తిరుగు ప్రయాణంలో కలకత్తా నుంచి చెన్నై కు వచ్చేందుకు ఆసక్తి ఉన్న ప్రయాణీకులు తమ ఫోన్ నెంబర్ ను సంప్రదించ వలసిందిగా సూచించారు. అయితే వీరికి

తప్పని సరిగా ప్రభుత్వం అనుమతించిన ప్రయాణపు పాస్ ఉండాలన్నారు. తిరుగు ప్రయాణంలో తమ బస్సులు కోలకతా నుంచి ఒడిశా రాష్ట్రం లోని  à°¬à°¾à°²à°¾à°¸à±‹à°°à±, భద్రక్ , కటక్, భుబనేశ్వర్

లు, ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం మీదుగా తమిళనాడు చేరుకుంటుందన్నారు. ఈ బస్సుల్లో తమిళనాడు, కేరళ చేరాలి అనుకునే వారు తమ ప్రతినిధి బి. స్వామి నాగరాజన్ ను ఫోన్

నెంబర్ లు :  9443352997 , 98429 52997. లలో సంప్రదించవచ్చన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam