DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 4 న సీఎం చే 2 వ దఫా వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రారంభం  

*రవాణా, ఐ అండ్ పిఆర్ శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 18, 2020 (డి ఎన్ ఎస్ ): జూన్ 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి  2 à°µ దఫా వైఎస్ఆర్ వాహన మిత్ర ఆర్ధిక సాయాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.

సోమవారం విజయవాడ ఆర్టీసీ రాష్ట్ర కార్యాలయం పరిపాలనా భవనం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ వాహన మిత్ర పేరిట ఆటో రిక్షా, ట్యాక్సీ,

మ్యాక్సీ క్యాబ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనా యజమానులకు రూ.10 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం చేసేందుకు వైఎస్ ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని గత ఏడాది

ప్రారంభించి, చాలామందికి తోలి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. à°ˆ ఏడాది జూన్ 4  à°°à±†à°‚à°¡à°µ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రారంభిస్తారన్నారు. 

వైయస్ఆర్ వహనా మిత్రా పథకంలో రూ .10,000 / - చొప్పున 2,36,344 మందిని గుర్తించడం జరిగిందన్నారు.  à°²à°¬à±à°§à°¿à°¦à°¾à°°à±à°²à°²à±‹ 54,485 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు, 1,05,932

మంది బీసీ వర్గానికి చెందినవారు, 1,30,931 మంది ఓసీ కేటగిరీకి చెందినవారు, 27,107 మంది కాపు వర్గానికి చెందినవారు, 8,762 మంది ఎస్టీ వర్గానికి చెందినవారు, 25,517 మంది మైనారిటీ

వర్గానికి చెందినవారు, 509 మంది బ్రహ్మాణ వర్గానికి చెందినవారు మరియు 931 క్రైస్తవ సమాజానికి చెందినవారు ఉన్నారు.

సామాజిక ఆడిట్ ప్రయోజనం కోసం  à°‰à°¨à±à°¨

లబ్ధిదారులను ది 18-05-2020 నుండి 26-05-2020 వరకు ఇప్పటికే ఉన్న జాబితా,  à°¬à°¦à°¿à°²à±€ చేయబడిన వాహనాల జాబితా, కొత్ వాహనాల జాబితా  à°—్రామ/వార్డ్ సచివాలయం కార్యాలయములలో నోటీసు బోర్డు నందు,

గ్రామ/వార్డ్  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ à°² వద్ద వుంచబడును 

దరఖాస్తు స్వీకరణ , దృవీకరణ మరియు దరఖాస్తుల అప్లోడ్ , ( మార్పులు చేర్పులు మరియు తొలగింపులతో సహా ది.18-05-2020 నుండి 28-05-2020 వరకు

ఏదైనా ఉంటే ) 30-05-2020 వరకు చేపడుతున్నట్లు తెలిపారు. MPDO / మునిసిపల్ కమీషనర్ల ఆమోదం  à°¤à°¿à°°à°¸à±à°•à°°à°£  à°¦à°¿ 30-05-2020 వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. అర్హతగల లబ్దిదారులకు జిల్లా

కలెక్టర్ల నుండి మంజూరు ఉత్తర్వులు 01-06-2020  à°¨ జారీ చెయ్యడం జరుగుతుందన్నారు. 

02-06-2020 నుండి  04- 06- 2020 వరకు  à°šà±†à°²à±à°²à°¿à°‚పులు చేయడానికి సంబంధిత మునిసిపల్  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à±à°² , మండల

ప్రజా అభివృద్ధి అధికారిలచే ఉత్తర్వులు జారీ చెయ్యడం జరుగుతుందన్నారు.  à°œà±‚న్  04  à°¨ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చే లబ్దిదారులందరికి ఆన్ లైన్ ద్వారా

చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ టి కృష్ణబాబు, కమిషనర్ పి ఎస్ ఆర్ ఆంజనేయ లు తదితరులు పాల్గొన్నారు.
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam