DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భక్తులకు మరింత కఛ్చితమైన సమాచారం అందించాలి : టిటిడి ఈవో సింఘాల్‌

తిరుమల, జులై 5 , 2018 (DNS Online ) : శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, వసతి, రవాణా తదితర అంశాలకు సంబంధించి మరింత మెరుగ్గా తాజా సమాచారాన్ని అందించాలని టిటిడి ఈవో

అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలో à°—à°² సమాచార కేంద్రాలు, కాల్‌ సెంటర్‌ సిబ్బందికి శ్వేత భవనంలో రెండు రోజుల పాటు జరిగిన

శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి స్పష్టంగా, వివరంగా

సమాచారం అందించడం ద్వారా భక్తులను సంతృప్తిపరచవచ్చన్నారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సేకరించి ఆయా విభాగాల అధికారులకు తెలియజేయాలని, తద్వారా

సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యార్థం తీసుకొచ్చే మార్పులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

దర్శనవేళలు, ఆర్జితసేవలు రద్దు లాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్‌సైట్‌లో పొందుపరచడం ద్వారా ఎక్కువమంది భక్తులకు సమాచారం చేరుతుందన్నారు.

తిరుమలలో గదులకు సంబంధించి సమస్యలపై భక్తులు కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌కు కలపాలని సూచించారు. అనంతరం భక్తులు ఎలాంటి అంశాలపై

ఎక్కువగా సమాచారం కోరుతున్నారనే విషయాన్ని సిబ్బందిని à°…à°¡à°¿à°—à°¿ ఈవో తెలుసుకున్నారు. à°ˆ శిక్షణలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, భక్తులు అడిగే

ప్రశ్నలు, సాఫ్ట్‌ స్కిల్స్‌, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు సమాచారమివ్వడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రాజెక్టుల

ప్రత్యేకాధికారి ఎన్‌.ముక్తేశ్వరరావు, శ్వేత సంచాలకులు à°Žà°‚.చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam