DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*బుధవారం నగరానికి రానున్న ఉన్నతస్థాయి విచారణ కమిటీ* 

*స్టైరిన్‌ రసాయనం విశాఖ నుంచి పూర్తిగా తరలిపోయింది.* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 19, 2020 (డి ఎన్ ఎస్ ): విశాఖపట్నం లోని శివారు

ప్రాంతంలోని 
ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదానికి à°—à°² కారణాలపై విచారణ చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ బుధవారం ఘటన స్థలానికి చేరుకోనుంది. ఘనత కు కారణమైన

స్టైరిన్‌ రసాయనం పూర్తిగా విశాఖ నుంచి తరలించినట్టు విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలియచేసారు. ఐదు రోజుల క్రితం స్టైరిన్‌ రసాయనం నిండిన నౌక దక్షిణ

కొరియాకు బయలుదేరింది. ఇంకా మిగిలిన స్టైరిన్‌తో కూడిన మరో నౌక సోమవారం ఉదయం 6:45 నిమిషాలకు విశాఖ రేవు నుంచి తరలివెళ్లిందని తెలిపారు. దీంతో పోర్టు, కంపెనీలో

ఉన్న  à°®à±Šà°¤à±à°¤à°‚ స్టైరిన్‌ పూర్తిగా దక్షిణకొరియాకు పంపించామన్నారు. 
కాగా పాలిమర్స్‌లో గ్యాస్‌లీక్‌ ప్రమాదంపై రాష్ట్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి

కమిటీ బుధవారం నగరానికి రానున్నది.  à°°à°¾à°·à±à°Ÿà±à°Ÿà±à°° అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఆరుగురు సీనియర్‌ అధికారుల బృందం తొలుత

కర్మాగారం, తరువాత బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడతారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఒకసారి వచ్చిన కమిటీ కొంతమేర వివరాలు సేకరించింది. 
/> గ్యాస్‌లీక్‌ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం నియమించిన కమిటీ, ఇతర అధ్యయన కమిటీలు తమ నివేదికలను ఉన్నతస్థాయి కమిటీకి అందజేయాల్సి

ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam