DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విలేకరి దంపతులపై దాడి అమానుషం: ఏపిడబ్ల్యూజెఎఫ్ 

*ఘటన పై మండిపడ్డ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 19, 2020 (డి ఎన్ ఎస్ ): ఈనెల 13వ తేదీన తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం లోని అన్నపూర్ణమ్మ పేటలో నివసిస్తున్న విలేఖరి సింగంశెట్టి సూర్య రాఘవేంద్ర, అతని భార్య వీర వేణిపై బ్లేడ్ బ్యాచ్ జరిపిన హత్యాయత్నం ఘటనపై

మీడియా సందేహాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ ని తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఎపిడబ్ల్యుజెఎఫ్)

జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పి (అడ్మిన్ ) డాక్టర్ జి.మురళీకృష్ణను కలిసి

వినతి పత్రం ఇచ్చారు. à°ˆ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బాధితుడు రాఘవేంద్రరావు కుటుంబానికి బ్లేడ్ బ్యాచ్ నుండి ప్రాణహాని ఉందని, విలేకరికి ప్రాణ

రక్షణ కల్పించాలని కోరారు. గర్భవతైన విలేకరి భార్యపై దాడి చేయడంతో ఆమెకు గర్బస్రావం అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. నిందితులపై

చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీ ని కలిసిన బృందంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.రవికుమార్ దామోదర్,

గిరిబాబు,మహేష్,శివ,ఉమా మహేశ్వరరావు, ముస్తాఫా, బిక్కవోలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.  à°œà°°à°¿à°—à°¿à°¨ ఘటనపై బాధితుడైన విలేఖరి రాఘవేంద్రను ఫోన్ లో జరిగిన విషయాన్ని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. భార్య వీర వేణి

ఆరోగ్యం ఎలా ఉందని వైద్య చికిత్స సక్రమంగా అందుతుందా లేదా అని వాకబు చేశారు.  à°ªà±à°°à°¶à°¾à°‚తమైన రాజమహేంద్రవరం నగరంలో అసాంఘిక శక్తుల స్వైరవిహారంను సహించేది లేదని

ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్న విలేకరులపై దాడులు చేయడం సరికాదని అలాంటి వారి పట్ల ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam