DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్పొరేట్ విద్య వ్యవస్థ తీరుకి నిసరసన గా  వైకాపా ర్యాలీ 

విశాఖపట్నం, జులై 5 , 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లను కొనుక్కోవడం లో ఉన్న శ్రద్ధ పేద విద్యార్థుల అభివృద్ధి

పై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి.  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à± ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు

ఇప్పడికీ అందించకపోవడం పై నిరసనగా వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యవం లో భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం హనుమంత వాక కూడలి నుంచి

చిన్నగదిలా వద్ద గల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వరకూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ యువజన మరియు విద్యార్షి విభాగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు

ఆధ్వర్యవం లో జరిగిన à°ˆ ర్యాలీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంటరీ సమన్వయ కర్త à°Žà°‚.వి. వి సత్యనారాయణ, నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ లు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚

రాష్ట్రం లోని కార్పొరేట్ విద్యాసంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహం అంటోందని, దీనికి ప్రధాన కారణం అయన మంత్రి వర్గం లో ఉన్న మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ

కూడా కార్పొరేట్ విద్య సంస్థల యజమాని కావడమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 .07 కోట్ల పాఠ్య పుస్తకాల అవసరం ఉండగా కేవలం 68 లక్షలు మాత్రమే అందించారని, ఏకరూప దుస్తులు

ఇవ్వకపోవడం చేస్తుంటే ప్రభూత్వానికి, విద్య శాఖకు పేద విద్యార్థుల చదువు అంటే ఎంత చిన్న చూపో అర్థమవుతోందన్నారు. ఇప్పడికే వందలాదిగా ప్రభుత్వ పాఠశాలలు వివిధ

కారణాలు చెప్పి మూసేశారని, ఇకపై à°ˆ రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాల అనేదే లేకుండా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్నారు. 

ప్రధానంగా

ప్రతిపక్ష పార్టీ చేస్తున్న డిమాండ్లలో...
వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ

పోస్టులను భర్తీ చేయాలని, నిబంధనలకు విరుద్ధం గా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలని, అందుకు ప్రభుత్వమే అన్ని మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక అందుబాటు లో ఉన్న ప్రభుత్వ

పాఠశాలల్లోని మరుగుదొడ్లు , ప్రహారీ లు, కూర్చునే బెంచీలు, మంచి నీటి త్రాగు నీరు, తదితర కనీస వసతులు పూర్తి స్థాయిలో అందుబాటు లోకి తీసుకు రావాలని, కూలిపోయే,

పడిపోయే స్థితి లో ఉన్న పాఠశాలలను తక్షణం మరమ్మత్తు చేయించాలని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేయాలని డిమాండ్

చేశారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ, విశాఖ నగరం లోని వివిధ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఇతర అనుబంధ

సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులకు తమ డిమాండ్లు తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam