DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కూళ్ళు తెరిచే నాటికి పనులు పూర్తి కావాలి : కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 20, 2020 (డిఎన్ఎస్ ): పాఠశాలలు ప్రారంభించడానికి ముందుగానే నాడు-నేడు పనులు పూర్తి చేయాలని

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో తహశీల్దారులు, ఇంజనీరింగ్ అధికారులతో

నాడు - నేడు పనులపై వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు.  à°ˆ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు  à°®à±‚à°¡à°µ తేదీ నాటికి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

 à°®à±à°–్యమంత్రి నాడు-నేడు కార్యక్రమంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారని తెలిపారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా రూపొందించి, మంచి నాణ్యమైన

విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నాడూ.నేడు పనులను జూలై నెలాఖరునాటికి పూర్తి చేయాలన్నారు. ఎపిఇడిడబ్ల్యుఐడిసి ద్వారా 253, మున్సిపల్

హెల్త్ ద్వారా 25 , పంచాయితీ రాజ్ ద్వారా 277, సర్వ శిక్ష అభయాన్ ద్వారా 431, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 222, నాబార్డ్ ద్వారా 31 తో కలిపి మొత్తం 1239 పాఠశాలలో జరుగుతున్న పనులపై

సమీక్షించారు. ఇప్పటివరకు గ్రౌండ్ అయి వివిధ న్టేజ్ లలో వున్న 1191 పాఠశాలలో పనులను వేగవంతం చేయాలన్నారు.  à°®à°¿à°—ిలిన పాఠశాలలో సైతం పనులను ప్రారంభించాలన్నారు.

 à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు ఎనభై శాతం పనులు పూర్తి కాబడినాయని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. టాయ్ లెట్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, కాంపౌండ్ వాల్స్, మేజర్ మరియు మైనర్ రిపేరు  à°ªà°¨à±à°²à±

పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక, సిమ్మెంట్ లకు కొరత లేదన్నారు.   పేరెంట్స్ కమిటీ సలహాలతో పనులను చేపట్టాలన్నారు.  à°ªà°¾à° à°¶à°¾à°² ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీతో

సమావేశాన్ని నిర్వహించాలన్నారు.  à°¬à°¿à°²à±à°²à±à°² చెల్లింపుల కోసం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. కరోనా నేపధ్యంలో జాగ్రత్తలను పాటిస్తూ,. నాణ్యతతో పనులను

చేయాలన్నారు.  à°ªà°‚చాయితీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, సర్వశిక్ష అభయాన్, à°‡.డబ్ల్యు.ఐ.à°¡à°¿.సి. సంయుక్తంగా పనిచేయాలన్నారు. 

నాడు-నేడు కార్యక్రమ పర్యవేక్షణకు నోడల్

అధికారుల నియామకం:

నాడు-నేడు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ నోడల్ అధికారిగా

ఆర్.విజయకుమారిని నియమించడం జరిగిందన్నారు.  à°œà°¿.పగడాలమ్మ, శ్రీకాకుళం డివిజనుకు, వాసుదేవరావు, టెక్కలి డివిజనుకు, వెంకటేశ్వర రావు పాలకొండ డివిజనుకు, రామమోహన్

రావును ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. పరిధిలోని పాఠశాలల పనుల పర్యవేక్షణకు నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. 
    à°ˆ సమావేశానికి సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్, జిల్లా

విద్యాశాఖాధికారి  à°•à±†.చంద్రకళ, సర్వశిక్ష అభయాన్ పి.à°“. పైడి వెంకట రమణ, à°‡.à°‡. బి.వెంకట కృష్ణయ్య,, డిప్యూటీ à°¡à°¿.à°‡.à°“.లు పగడాలమ్మ, విజయకుమారి, సుగుణాకరరావు,. మున్సిపల్ à°‡.à°‡.

వెంకట్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు  à°¹à°¾à°œà°°à±ˆà°¨à°¾à°°à±.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam