DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కంఫర్మ్ టికెట్ ఉన్నా, ఆరోగ్యాంగా  ఉంటేనే రైల్లోకి అనుమతి

*ఇకపై  à°°à±ˆà°²à±à°µà±‡ టికెట్ బుకింగ్ 30 రోజులకు పెంపు. . .* 

*జూన్ 1 నుంచి పూర్తి స్థాయి బుకింగ్ కు రైల్వే యత్నాలు*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)

అమరావతి, మే 23, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°•à±à°²à°•à± రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లను నడపాలని నిర్ణయించిన విషయం

తెలిసిందే. అయితే à°† రైళ్లలోని 30 ఏసీ ట్రైన్స్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అన్స్ బుకింగ్

సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. వెయిటింగ్ లిస్ట్

టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి à°…à°°à°—à°‚à°Ÿ ముందు చార్ట్‌ను విడుదల

చేసేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది.
రైలు బయలుదేరే సమయానికి నాలుగు à°—à°‚à°Ÿà°² ముందు మొదటి చార్ట్, రెండు à°—à°‚à°Ÿà°² ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది.

టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ, యాప్‌à°² ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత

ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam