DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విధుల్లో చేరేముందు డిజిపి ని కల్సిన యువ ఐఏఎస్ బృందం

*దివ్యనేత్రులు కట్ట సింహాచలం అందరికీ స్ఫూర్తి: డిజిపి*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 23, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  2019 à°•à°¿ చెందిన 10 మంది ఐఏఎస్ అధికారుల

బృందం శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ తో సమావేశమయ్యారు. శనివారం కలిసిన వీరు

ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు, విధుల క్రమం లో తలెత్తే సమస్యలు, వాటిని ఏ à°°à°•à°‚à°—à°¾ ఎదుర్కొనాలి అనే దానిపై గౌతమ్ సవాంగ్,  à°¯à±à°µ బృందానికి దిశా

నిర్దేశం చేశారు. అదే విధంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్

సవాంగ్ మాట్లాడుతూ అధికారుల పైన  à°ªà±à°°à°œà°²à°•à± ఎక్కువ అంచనాలు ఉంటాయి అని, వారికి సేవ చేసేందుకు వచ్చిన  à°ˆ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వలు

చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావం తో ముందుకు సాగాలని, ఐఏఎస్ అధికారుల బృందం లో మహిళలు ఎక్కువ శాతం ఉండటం అభినందనీయమన్నారు. 

అదేవిధంగా

దివ్యత్వంతో పట్టుదలగా దేశంలోనే అత్యున్నత ఉద్యోగ నియామకాల్లో విజయం సాధించి, ఐఏఎస్ కు ఎంపికై వీధుల్లో చేరబోతున్న ఆంధ్ర ప్రదేశ్ కు  à°šà±†à°‚దిన కట్ట సింహాచలం

ప్రతి ఒక్కరికి ఆదర్శమని అభినందించారు. 

 à°…దే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు బరోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం

విధివిధానాలను వారికి వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam