DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవన్నీ ఉపయోగం లేని ఆస్తులే : టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి  

*మీడియా ద్వారా à°­‌క్తులను à°—à°‚à°¦‌à°°‌గోళానికి గురి చెయ్యొద్దు* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

తిరుమ‌à°² ./ విశాఖపట్నం, మే 23, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): తిరుమ‌à°²

తిరుప‌తి దేవ‌స్థాన‌ములు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, à°¤‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో à°¬‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్న 50 ఆస్తులు దేవ‌స్థానానికి

ఏమాత్రం  à°‰à°ª‌యోగ‌à°ª‌à°¡‌నివేనని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.. కొన్ని టివి ఛాన‌ళ్ళ‌లో à°ˆ విష‌యానికి సంబంధించి అవాస్త‌à°µ à°¸‌మాచారంతో à°­‌క్తుల్లో

à°—à°‚à°¦‌à°°‌గోళం ఏర్ప‌డిందనీ, అయితే  à°µà°¾à°¸à±à°¤‌వాలు ఇలా ఉన్నాయని ఆయన తెలిపారు.

జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), తేదీ 09 – 04 – 1990 రూల్ -165, చాప్ట‌ర్ – 22, ద్వారా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿

మేలు à°•‌లిగే à°…à°µ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్ర‌యించ‌à°¡à°‚, లీజుకు ఇవ్వ‌à°¡à°‚ లాంటి అధికారాలు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డుకే ఉన్నాయని చెప్పారు.  à°…దేవిధంగా బోర్డు

నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
 
దేవ‌స్థానం నిర‌ర్థ‌à°• ఆస్తుల అమ్మక ప్ర‌క్రియ 1974 నుండి à°œ‌రుగుతోందన్నారు. à°ˆ à°°‌à°•à°‚à°—à°¾ 2014 à°µ‌à°°‌కు 129

ఆస్తుల‌ను à°¬‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించ‌à°¡à°‚ à°œ‌రిగిందన్నారు. ఇదే క్ర‌మంలో à°š‌à°¦‌à°²‌వాడ కృష్ణ‌మూర్తి అధ్య‌క్షులుగా à°—‌à°² పాల‌à°•‌మండ‌లి తీర్మానం నంబ‌రు 84 తేదీ 28

– 07 – 205 మేర‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ ఏర‌కంగాను ఉప‌యోగ‌à°ª‌‌à°¡‌ని ఆస్తుల‌ను గుర్తించి à°¬‌హిరంగ వేల‌ము ద్వారా వాటిని విక్ర‌యించ‌డానికి à°—‌à°² à°…à°µ‌కాశాల‌ను à°ª‌రిశీలించ‌డానికి à°’à°•

à°¸‌బ్ à°•‌మిటీని నియ‌మించినట్లు చైర్మన్ చెప్పారు. à°ˆ à°¸‌బ్ à°•‌మిటీలో అప్ప‌à°Ÿà°¿ పాల‌à°• మండ‌లి à°¸‌భ్యులు జి.భాను ప్ర‌కాష్‌రెడ్డి,  జె.శేఖ‌ర్‌, à°¡à°¿.పి.అనంత, ఎల్లా సుచ‌à°°à°¿à°¤,

 à°¸à°‚డ్ర వెంక‌à°Ÿ వీర‌య్య లను à°¸‌భ్యులుగా నియ‌మించారన్నారు. 

అప్పటి à°¸‌బ్ à°•‌మిటీ నివేదిక మేరకు , అప్పటి తీర్మానం నెం. 253 తేదీ 30 – 01- 2016 ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు

దేశంలోని ఇత‌à°° ప్రాంతాల‌లో à°¸‌బ్ à°•‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థ‌à°• ఆస్తుల‌ను à°¬‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించ‌డానికి శ్రీ à°š‌à°¦‌à°²‌వాడ కృష్ణ‌మూర్తి ఆధ్య‌క్ష‌à°¤‌à°¨

à°—à°² పాలక మండ‌లి ఆమోదం తెలిపినట్లు చెప్పారు..

à°ˆ తీర్మానం మేర‌కు దేవ‌స్థానం సిబ్బంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల‌లో à°—‌à°² 17 ఆస్తులు, à°ª‌ట్ట‌à°£

ప్రాంతాల‌లోని 9 ఆస్తులు, à°¤‌మిళ‌నాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి à°¸‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యాల రికార్డుల‌లోని విలువ, à°¬‌హిరంగ

మార్కెట్ విలువ‌à°²‌ను సేక‌à°°à°¿à°‚à°šà°¿ పాల‌à°•‌మండ‌లికి నివేదించడం జరిగింది. à°’à°• ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండ‌టంతో వేలం ప్ర‌క్రియ నుంచి మినహాయించడం

à°œ‌రిగింది. అలాగే రుషికేష్‌లో à°’à°• à°Žà°•‌à°°à°¾ 20 సెంట్ల భూమి à°µ‌ల్ల à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ ఎలాంటి ఉప‌యోగం లేకుండా దురాక్ర‌à°®‌à°£‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉండ‌టంతో దీన్ని కూడా వేలం

జాబితాలో చేర్చినట్లు చెప్పారు.  

పై తీర్మానం మేర‌కు 50 నిర‌ర్థ‌à°• ఆస్తుల విలువ‌ను రూ. 23.92 కోట్లుగా ప్ర‌స్తుత పాల‌à°• మండ‌లి తీర్మానం నెం.309 తేదీ 29-02 – 2020 ద్వారా à°§‌à°°

నిర్ణ‌యిస్తూ à°—‌à°¤ పాల‌à°• మండ‌లి నిర్ణ‌యాల‌ను à°…à°®‌లు చేయ‌దానికి ఆమోదం మాత్రమే తెలపడం à°œ‌రిగిందన్నారు. à°ˆ  à°†à°¸à±à°¤à±à°²à± దేవ‌‌స్థానానికి ఏవిధంగాను ఉప‌యోగ‌à°ª‌డేవి

కాదన్నారు. సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివలన

దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల à°ˆ ఆస్తుల‌ను à°¬‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌à°¡à°‚

à°œ‌రిగిందన్నారు. అయితే కొన్ని ప్ర‌సార సాధ‌నాలు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆస్తుల వేలం విక్ర‌యానికి సంబంధించి à°—à°¤ పాలక మండలి తీసుకున్న , పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు ,

ప్ర‌భుత్వానికి లింకు పెట్ట‌à°¡à°‚ à°¸‌రికాదని వైవి చెప్పారు.  à°µà°¾à°¸à±à°¤à°µà°¾à°²à± ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు

దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని సుబ్బారెడ్డి చెప్పారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam