DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి నుంచి సొంత గ్రామాలకు 400 మంది వలస కార్మికులు 

*డిఎల్ఎస్ఏ కార్యదర్శి హిమబిందు పర్యవేక్షణలో ఏర్పాట్లు*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 26, 2020 (డి ఎన్ ఎస్ ): తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఆశ్రయం పొందిన వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపించే ఏర్పాట్లను జిల్లా న్యాయ

సేవాధికార సంస్థ చేసింది. మంగళ వారం జిల్లా కార్య్కదర్శి హిమబిందు ప్రత్యక్షంలో à°ˆ కేంద్రానికి హాజరై, పశ్చిమ గోదావరి  à°¨à±à°‚à°šà°¿ వచ్చిన 400 మంది వలస కార్మికుల ఆరోగ్య

క్షేమాన్ని తెలుసుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు ఆహార వసతి సదుపాయాలు కల్పించారు. వీరందరిని మంగళవారం సాయంత్రం రాజమండ్రి నుండి ప్రత్యేక రైలు ద్వారా

పశ్చిమ బెంగాల్ కు పంపించడానికి ఏర్పాటు చేసారు. వీరందరికీ సక్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆహార సరఫరా ఏర్పాటుచేసి పంపించాలని ఆమె ఆదేశించారు. 
 
కేంద్ర

రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ని అదుపులో ఉంచే విధంగా లాక్ డౌన్ విధించిన కారణంగా పలు ప్రాంతాల వారు ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న

సమయంలో వారికి వసతి, ఆహార సదుపాయాలు అందజేయడంలో జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి పర్యవేక్షణలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడ తో బాటు లాక్ డౌన్ లో

చిక్కుకున్న వారిని  à°µà°¾à°°à°¿ స్వస్థలాలకు పంపించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేక చర్యలు చేపట్టింది. 

డిఆర్డిఏ పిడి వై హరిహరనాథ్,  à°¡à°¿à°Žà°²à± ఎస్ఏ

సూపరిండెంట్ ఆర్ వెంకట నాగమణి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam