DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు హోమియో మందుల పంపిణీ 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 27, 2020 (డి ఎన్ ఎస్ ): ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైరస్ వ్యాధి నిరోధిక శక్తి ని

పెంపొందించడానికి తూర్పు గోదావరి జిల్లా మలీకిపురం ఎంవి ఎస్,జె ఎస్ & ఆర్.వి.అర్.  à°•à°³à°¾à°¶à°¾à°² లో ఉచిత హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన à°ˆ

కార్యక్రమం లో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యరాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి అతిధిగా పాల్గొని హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె

మాట్లాడుతూ హోమియోపతి మందు కరోన వ్యాధి నిరోధిక శక్తి ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు  à°•à°°à±‹à°¨à°¾ వ్యాధి రాకుండా అడ్డుకుంటుది అని తెలియజేశారు.  
/> ప్రతి ఒక్కరు హోమియోపతి మందులు వాడాలని తెలియజేశారు. మహిళకు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మహిళకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మహిళా కమిషన్

దృష్టికి తీసుకు రావచ్చు అని à°ˆ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది à°ˆ కార్యక్రమంలో  à°•à°³à°¾à°¶à°¾à°² కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ మంగిన సత్యనారాయణ మూర్తి, ప్రిన్సిపల్

ప్రభాకర్ , వైఎస్ అర్ నాయకులు వెంకట రామరాజు,   కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam