DNS Media | Latest News, Breaking News And Update In Telugu

7 న సాగర తీరం లో అభిమాన సైన్యంతో  జనసేనాని భారీ కవాతు

విశాఖపట్నం, జులై 6 2018 (DNS Online ): విభక్త ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రం లో అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీలు చేసిన ఘోరమైన

అన్యాయానికి నిరసనగా జనసేనాని ఈ నెల 7 న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ సాగర తీరం లో భారీ కవాతు చేయనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలు అన్యాయం చేశాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధి లో పాలకుల వైఫల్యాలు, భూ ఆక్రమణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం పెచ్చుమీరిపోయిన కారణం గా విభక్త ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా గాఢాంధకారం లోకి వెళ్లిందని భావించిన తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వం లో à°ˆ కవాతు జరిపి ఇటు చంద్ర బాబు నాయుడుకు  (

తెలుగుదేశానికి ) , 
 à°¨à°°à±‡à°‚ద్ర మోడీ, అమిత్ à°·à°¾ ( భారతీయ జనతా పార్టీకి) కు హెచ్చరికలు జారీ చేయనున్నారు.  à°µà°¿à°¶à°¾à°– సాగర తీరం లోని భవతారిణి కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ

వరకూ సాగుతుంది. à°ˆ కవాతుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి, ప్రజా పోరాటం లో పాల్గొనమని  à°ªà±à°°à°œà°²à°•à± స్వాగతం పలకనున్నారు. à°ˆ కవాతు లో పాల్గొనేందుకు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరు కానున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam