DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలికలు, స్త్రీలకు అండ గా మహిళా కమిషన్ ఉంటుంది: డా. రాజ్యలక్ష్మి

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 29, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°¬à°¾à°²à°¿à°•à°²à±, మహిళలకు à°…à°‚à°¡ à°—à°¾ నిలిచి వారికీ ఆపదలో రక్షణ కల్పిస్తుందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా

కమిషన్ సభ్యురాలు à°¡à°¾. ఎస్.  à°°à°¾à°œà±à°¯à°²à°•à±à°·à±à°®à°¿ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రాళ్లపాలెం అరుంధతిపేట లో జరిగిన ఇద్దరు మైనర్  à°¬à°¾à°²à°¿à°•à°²  à°µà±‡à°§à°¿à°‚పుల కేసుపై

స్పందించిన ఆమె శుక్రవారం వారిని పరామర్శించారు. బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి జరిగిన ఘటనను తెలుసుకుని వారికి తగిన న్యాయం చేస్తానని, కమిషన్

వారికీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక పోలీసు సిబ్బందితో మాట్లాడి బాలికలకు న్యాయం జరిగేలా చూడాలని  à°¨à°¿à°‚దితులకు à°•à° à°¿à°¨ శిక్ష పడేలాచూడాలని ఆదేశించారు. à°ˆ

కార్యక్రమంలో సిడిపివో విమల,  à°°à°¾à°œà±‹à°²à± సిడిపివో రమాదేవి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam