DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న విజయవాడ శ్రీకాకుళం బస్సుల్లో వెళ్లినవారెవరు?

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): à°ˆ నెల 23à°¨ విజయవాడ నుంచి శ్రీకాకుళం మార్గంలో  à°ªà±à°°à°œà°¾ రవాణా సంస్థ బస్సులో ప్రయాణించిన à°“ వ్యక్తికి

కరోనా పాజిటివ్‌à°—à°¾ తేలడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. à°† రోజు అతను విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రయాణం చేసిన వ్యక్తి రాజమహేంద్రవరం, విశాఖపట్నం

డిపోల్లో బస్సులు మారాడు. బస్సులో శ్రీకాకుళం వెళ్లిన తర్వాత అతడికి పరీక్ష చేయగా కరోనా పాటిజివ్‌à°—à°¾ తేలింది.  à°…తనితోపాటు à°† బస్సులో ప్రయాణించిన వారి వివరాలను

ఆర్టీసీ అధికారుల నుంచి శ్రీకాకుళం పోలీసులు సేకరిస్తున్నారు.  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ నుంచి శ్రీకాకుళానికి ప్రయాణం చేసిన వ్యక్తి రాజమహేంద్రవరం, విశాఖపట్నం డిపోల్లో

బస్సులు మారాడు. బస్సులో శ్రీకాకుళం వెళ్లిన తర్వాత అతడికి పరీక్ష చేయగా కరోనా పాటిజివ్‌à°—à°¾ తేలింది. 

శ్రీకాకుళం పోలీసులు అడిగిన సమాచారం మేరకు

రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండు నుంచి విశాఖకు అతనితోపాటు అదే బస్సులో ఎంతమంది ప్రయాణించారనే వివరాలను ఇక్కడి ఆర్టీసీ అధికారులు సేకరించారు. మొత్తం 14మంది ఆ

రోజు విశాఖకు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించినట్లు డీఎం మూర్తి తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam