DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగ యువకునికి వీల్ చైర్ ఇచ్చి ఆదుకున్న మనం ట్రస్ట్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం,  à°œà±‚న్  03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): à°—à°¤ కొన్ని వారాలుగా ఆర్తులకు ఆహారాన్ని అందిస్తున్న విశాఖపట్నం జిల్లా యలమంచిలి

కేంద్రంగా సేవలందిస్తున్న మనం చారిటబుల్ సంస్థ మరింత ముందుకు వెళ్లి ఒక యువకునికి చక్రాల సైకిల్ ను అందించారు. నానాటికి మానవతా విలువలు పడిపోతున్న నేటి

కలికాలం లో కూడా మానవత్వం చాటుకున్నారు మనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. 

యలమంచిలి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో  1996-97 విద్యా సంవత్సరo లో 10 à°µ తరగతి చదువుకున్న

విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న సేవా సంస్థ మనం చారిటబుల్ ట్రస్ట్.  à°—à°¤ రెండు సంవత్సరాలనుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది.  à°† సేవా

కార్యక్రమాల పరంపరలో భాగంగా  à°¨à±‡à°¡à± కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తు దివ్యాoగుడై, మంచానికే పరిమితం ఐన వారి మిత్రుడు, తురంగలపాలెం వాస్తవ్యుడైన  à°µà±†à°¨à±à°¨à°®à±‚à°°à°¿

సత్యనారాయణ  à°•à± మనం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలనీ నిర్ణయించడం జరిగింది. 

అందులో భాగంగా యలమంచిలి లో నివసిస్తున్న (సేవకి మారుపేరుగా నిలుస్తున్న)

రిటైర్డ్ టీచర్ శిష్ట్లా  à°¨à°¾à°— సూర్య మణి ఆర్ధిక సహాయం తో వీల్ చైర్ కొని సత్యనారాయణ కు ఇవ్వడం జరిగింది. à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇతనికి ఇక ముందు కూడా ఎలాంటి

వైద్య సహాయం అవసరం ఐన నేను ముందు ఉంటానని చెప్పడం జరిగింది. 

ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ప్రెసిడెంట్ జంగాల కళ్యాణ్, కార్యదర్శి దుర్గా ప్రసాద్ (కోట్ని),

 à°¸à°­à±à°¯à±à°²à± కర్రి వీరు నాయుడు, తంగేటి సూర్య ప్రకాష్, డోకుపర్టి శ్రీనివాస్, Ch.శ్యామలరావు,  S.శ్రీరామ్, S. సతీష్, M.రమణ,  à°ªà±ˆà°¡à°¿à°¤à°²à±à°²à°¿ నాయుడు, K.బాబురావు, తాడి లచ్చారెడ్డి,

సోమయాజుల రాము, N.అనిల్ కుమార్, T. నూకరాజు (లాయర్ ), జంగాల వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam