DNS Media | Latest News, Breaking News And Update In Telugu

11 నుంచి అందరికీ తిరుమల శ్రీవారి దర్శనాలు: టిటిడి

*తిరుమల ఆలయ దర్శనానికి నిబంధనల వెల్లడి.* 

*6 నుంచి ప్రయోగం, ముందుగా ఉద్యోగులకు అవకాశం. ..* 

*8 నుండి ఆన్లైన్ లో టోకెన్లు, 11 నుంచి పూర్తి అమలు లోకి*

 

*విఐపిలకు మాత్రమే దర్శనం, సిఫార్స్ లేఖలకు నో. .*

*కనీస దూరం తప్పదు, పీపీఈ కిట్లలో శ్రీవారి సేవకులు*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)*

అమరావతి,  à°œà±‚న్  05, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): à°ˆ నెల 8 నుంచి  à°¤à°¿à°°à±à°®à°² ఆలయ దర్శనానికి ఆలయ కమిటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు  à°¨à°¿à°¬à°‚ధనల

వెల్లడించారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ 80 రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరంగా ఉన్నారని, శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనానికి రేపటి

 à°¨à±à°‚à°¡à°¿ మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం అన్నారు. à°—ుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను శని,అది వారాల్లో స్థానికులను సోమవారం నాడు

 à°ªà±à°°à°¯à±‹à°—ాత్మకంగా దర్శనానికి అనుమతిస్తాం...

11 నుండి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనానికి అనుమతి. . . . 8 వతేది నుండి ఆన్లైన్ లో టోకెన్లు జారీ....

3వెలమందికి

ఆన్లైన్ ద్వారా మరో 3 వేలమందికి డైరక్ట్ దర్శనానికి అనుమతిస్తాం

60 ఏళ్ల వృద్ధులు 10 సం,, లోపు చంటి పిల్లలను దర్శనానికి అనుమతి లేదు

రెడ్ జోన్ ప్రాంత వాసూలు

దయచేసి తిరుమల దర్శనానికి రావొద్దు.....

ఉదయం 6.30 నుండి 7 .30 వరకు విఐపిలు,7.30 నుండి రాత్రి 7.30 వరకు సామాన్య భక్తులకు అనుమతి

ఉదయం 4 గంటల నుండి అలిపిరి నడక మార్గాన

భక్తులను అనుమతిస్తాం....శ్రీవారి మెట్టు మార్గాన భక్తులను అనుమతి లేదు...

తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు...థర్మల్ స్కానింగ్ తోపాటు శానిటైజ్ తప్పని సరిగా

చేయించుకోని టీటీడీ కి సహకరించాలి

ఈఓ సింఘాల్ మాట్లాడుతూ . . . లాక్ డౌన్ కంటే ముందుగా తిరుమలకు భక్తులను అనుమతించక పోవడంతో భక్తులు తిరుగు ప్రయాణానికి

ఇబ్బంది పడలేదన్నారు. 

లాక్ డౌన్ సమయం నుండి ఇప్పటివరకు ఎలాంటి అవాoచనియ సంఘటనలు లేకుండా పూజా ,కైంకర్యాలు ,ఉత్సవాలు అఘామోక్తకంగా నిర్వహించాం

అన్నారు. 

గంటకు 500 మందికి దర్శనం కేటాయించే నేపథ్యంలో 3వేలు ఆన్లైన్ లో 3వేలు ఆఫ్ లైన్లో టికెట్లను కేటాయిస్తాం....

అలిపిరి, క్యూలైన్లలో ప్రవేశించే ప్రతి

భక్తునికి థర్మల్ స్క్రీన్ ద్వారా పరీక్షలు నిర్వహించిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తాం...

టీటీడీ లోని అద్దె గధుల్లోకి ఇద్దరిని మాత్రమే అనుమతి...అద్దె

గదులను సరి,బేసి సంఖ్యలో ఆన్లైన్ ద్వారా కేటాయిస్తాం

పుష్కరిణిలో భక్తులకు అనుమతి నిషేధం...

క్యూలైన్లలో అరుఆడుగుల దూరం భౌతిక దూరం పాటిస్తూ

స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసాం....పిపి కిట్లను ధరించి నిరంతరం భక్తులను గమనిస్తూ ఉంటారు శ్రీవారి సేవకులు....

ప్రధాన ఆలయంలోపల ఉన్న అను సంద

ఆలయాలకు భక్తులకు అనుమతి లేదు...

దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయంలోపల అన్నప్రసాదం ఇవ్వడా లేదు భక్తులు గమనించాలి....లడ్డులు మాత్రం యధావిధిగా

ఇస్తున్నాం....

తలనీలాలు సమర్పించే ప్రతి భక్తుడు మాస్క్,భౌతిక దూరం తప్పని సరి పాటించాలి....

తిరుమలలో వివాహం చేసుకోవాలి అంటే 50 మందికి మాత్రమే

అనుమతి...

అదనపు ఇఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ  . . . నేరుగా వచ్చిన విఐపి లకు మాత్రమే దర్శనం లభిస్తుందని, వారి లేఖలపై వచ్చే వారికి అనుమతి లేదన్నారు. 

ఇతర

రాష్ట్రాల నుండి వచ్చే వారికి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దర్శనం టికెట్ ప్రామాణికం కాదు. 

రాకపోకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  à°¨à°¿à°¬à°‚దనలు వర్తిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ

ఆదేశాల మేరకు సేవలు, ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం అన్నారు. దర్శనం టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి దగ్గర తిరుమలకు అనుమతిస్తాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam