DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలపై ఆర్ధికమంత్రి సంచలన ప్రకటన

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  05, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. à°ˆ మేరకు కేంద్ర ప్రభుత్వ కొత్త

పథకాలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేసారు. గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే నిధులు అవసరమైన వాటికే నిధులను

ఉపయోగిస్తామన్న నిర్మల. à°’à°• ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోమని ప్రకటించారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు

తగ్గించే క్రమంలో à°ˆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్త పథకాల కోసం నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని అన్ని శాఖలకు తెలియజేశామని వెల్లడించారు.  à°ªà±à°°à°§à°¾à°¨

మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి

ప్రాధాన్యతలు మారిపోతున్నాయని... అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక వేళ తాజా నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే...

డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ (ఖర్చుల శాఖ) అనుమతి తీసుకోవాలని అన్నారు. మరోవైపు, కరోనా కేసుల సంఖ్య ఈరోజు భారీగా పెరిగింది.  24 గంటల్లో 9,851 కేసులు నమోదయ్యాయి. 273

మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కేసుల సంఖ్య 2,26,770కి పెరిగింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam