DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు విశాఖ జిల్లాలో దేవాలయ ప్రవేశం

*గర్భాలయ దర్శనాలు, రద్దు, నిబంధనలు తప్పని సరి.*

*ఆలయాల ఈఓ, అధికారులతో దేవాదాయ శాఖ ఏసీ శాంతి.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,

 à°œà±‚న్  07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):* లాక్ డౌన్ వెసులు బాటు తర్వాత సోమవారం నుంచి భక్తులకు దేవాలయ ప్రవేశం కల్పిస్తున్న నేపద్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి

కళింగిరి  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±.  à°µà°¿à°µà°¿à°§ ఆలయాల అధికారులు, ఈఓ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ప్రభుత్వ నిబంధనలు తప్పని సరిగా అమలు చెయ్యాలని ఆదేశించారు. భక్తులకు

ఆలయ ప్రవేశం కేవలం వారి ఆధార్ కార్డు ఆధారంగానే అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వెంట ఆధార్ కార్దు తీసుకురావాలని, తప్పని సరిగా ముఖానికి మాస్క్ ధరించాలని,

కనీస దూరం పాటించాలని తెలిపారు. ధ్వజస్తంభం, దేవతా విగ్రహాలను తాకరాదని సూచించారు. ముందుగా  à°†à°²à°¯ ఆవరణలో కాళ్లు కడుక్కోవాలని à°† తర్వాత చేతిని శానిటైజర్ తో

శుభ్రపరుచుకుని నిర్దేశిత క్యూ లైన్ లో దూరం పాటిస్తూ నిల్చోవాలని చెప్పారు. ఆలయ ఆవరణలో  à°—ుమిగూడి మాట్లాడరాదని, 65 ఏళ్ళు దాటిన వారు, పిల్లలకు ఆలయ ప్రవేశం

లేదన్నారు. కరోనా  à°¨à±‡à°ªà°¥à±à°¯à°‚లో భక్తులు పూర్తిగా సహకరించాలని కోరారు. à°ˆ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు à°Žà°‚.ప్రసాద్, కె.ఎల్. సుధారాణి ఇన్స్పెక్టర్లు

శ్రీధర్, శ్రీనివాసరాజు,  à°µà°¸à°‚à°¤ కుమార్,  à°Žà°—్జిక్యూటివ్ ఆఫీసర్లు,  à°®à±‡à°¨à±‡à°œà°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam