DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రిగా ఏడాది పూర్తి సందర్భంగా అమ్మ దర్శనం అద్భుతం

*బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం ప్రారంభం. .*

*ట్రైయల్ రన్ ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి.* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, జూన్ 08, 2020

(డిఎన్ఎస్):*  à°°à±†à°‚డున్నర నెలల విరామం తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కానక దుర్గమ్మ దర్శనాలను భక్తుల కోసం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ప్రారంభించారు. 
దేవాదాయ శాఖా మంత్రి à°—à°¾‌బాధ్యతలు స్వీకరించి  à°à°¡à°¾à°¦à°¿ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

సోమవారం ట్రయిల్

రన్ ద్వారా ప్రయోగాత్మకంగా ఆలయ సిబ్బంది, స్థానికులకు దర్శనం కల్పించారు. à°ˆ కార్యక్రమం లో  à°¦à±à°°à±à°—గుడి ఈవో సురేష్ బాబు, పాలక మండలి చైర్మన్ సోమినాయుడు తదితరులు

పాల్గొన్నారు.  à°ˆ నెల 10 నుంచి అందరికీ దర్శన సౌకర్యం ఉంటుందని మంత్రి తెలిపారు.  à°•à±à°¯à±‚లైన్ల ద్వారా మహామండపం నుంచి కొండపైకి వచ్చి మంత్రి వెల్లంపల్లి, ఈవో, చైర్మన్

అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులకు సూచనలు చేసారు. 

ఈ సందర్బంగా దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎపి వ్యాప్తంగా

అన్ని దేవాలయాల్లో కరోనా రీత్యా‌ పకడ్భందీ జాగ్రత్తా చర్యలు చేపట్టాం అన్నారు. à°ˆ నెల 10 à°µ తేదీ నుంచి ఆలయాల్లో దర్శనాలకు  à°­à°•à±à°¤à±à°²à°¨à± అనుమతిస్తామని, ఇవాళ, రేపు ట్రైల్

రన్ నిర్వహించి ఎల్లుండి నుంచి భక్తులను అనుమతిస్తాం అన్నారు. ఇవాళ దుర్గగుడి పై నిర్వహించిన ట్రైల్ రన్ ద్వారా సిబ్బందికి సూచనలు చేశాం, దుర్గమ్మ దర్శనానికి

వచ్చే భక్తులకు ఇబ్భందులు తలెత్తకుండా పటిష్ట ఎర్పాట్లు చేయాలని అదికారులను అదేశించాం అన్నారు.  à°—ంటకు 250 మంది ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను

 à°¦à°°à±à°¶à°¿à°‚చుకొనున్నారు. ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² వరకే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉందన్నారు. దర్సనానికి వచ్చిన వారు చేతులు, కాళ్ళు శుభ్రం

చేసుకొని ధర్మల్ స్క్రీనింగ్ తర్వాత శానిటైజ్ చేసుకొని మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలన్నారు.  à°ªà°¦à°¿ సంవత్సరాల లొపు 60 సంవత్సరాల పై బడిన వారు అమ్మవారి

దర్శనానికి రావొద్దన్నారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ నియంత్రించే విధంగా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని కొరుకొవాలన్నారు. ఎపి వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు భక్తులను

అనుమతించడం లేదన్నారు. అన్ని ఆలయాల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేశాం అన్నారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్క భక్తుడు కనీస దూరం పాటించాల్సిందే, అన్ని ఆలయాలు ఫ్రీ జోన్ లలొనే

ఉన్నాయి. కంటైన్ మెంట్ జొన్లో ఉంటే మాత్రం దర్శనాలు నిలిపివేస్తాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam