DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వం కష్టపడినా ప్రజల్లో భాద్యత పూర్తిగా కొరవడింది

*కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి* 

*అనకాపల్లి డిఎస్ పి à°•à°¿ వినతి పత్రం ఇచ్చిన ప్రజా సంఘాలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం

ఎంతో కష్టపడినా ప్రజల్లో భాద్యత పూర్తి గా కొరవడిందని ప్రజా సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. మహా విశాఖపట్నం శివారు పట్టణమైన అనకాపల్లి పరిసర ప్రాంతాలలో లో కరోనా

వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నతరుణంలో ప్రజా సంఘాలు స్థానిక డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రావణిని కలిసి వినతి పత్రం అందించారు.  à°ˆ సందర్బంగా

అనకాపల్లిలో కొన్ని ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్గా ప్రకటించడం వల్ల, ఆ ప్రాంతాలకు చెందిన వారుని ఇతర ప్రాంతాలకు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

కొంతమంది అనవసరంగా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తున్నారు అని దానివల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది ఏమో నని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని , అత్య అవసరమైనప్పుడు ప్రభుత్వం వారి జారీ చేసిన పాస్ లు ఉన్న వారిని మాత్రమే ఇతర ప్రదేశాలకు అనుమతించే లా తగు చర్యలు

తీసుకోవాల్సిందిగా కోరారు. డిఎస్ పి కి వినతి పత్రం ఇచ్చిన వారిలో ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా చిన్ని యాదవ్, అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపక

అధ్యక్షుడు ఆళ్ల ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.‌

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam