DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి:డిఐజి మోహన్ రావు

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):*  à°®à°¦à±à°¯à°‚ అక్రమ రవాణా మరియు ఇసుక అక్రమ రవాణాపై, ఇసుక మరియు  à°¨à°¾à°Ÿà±à°¸à°¾à°°à°¾ రవాణాను అరికట్టేందుకు

ఏలూరు రేంజ్ డి. ఐ.జి కె. వి. మోహన్ రావు సమీక్ష నిర్వహించారు. బుధవారం ఏలూరు రేంజ్ కార్యాలయము లో జరిగిన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇసుక మరియు మద్యము అక్రమ రవాణాను

ఆరికట్టే నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిజిపి గౌతమ్ సవాంగ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేసినట్లు

తెలిపారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులుగా అదనపు ఎస్పీ స్థాయి అధికారులు నియమించి అక్రమ రవాణాను పూర్తిగా అరి కట్టే ప్రయత్నం

చేస్తున్నారన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి  à°…క్రమ రవాణా చేయరాదని, ఇసుక ను   అక్రమ రవాణాను అరికట్టేందుకు మొత్తం అధికారులు

చిత్తశుద్ధితో పకడ్బందీ ఏర్పాట్లు చేసి అక్రమ రవాణా ఆరికట్టాలని సూచించారు. ఇసుక ర్యాంపు వద్ద ప్రభుత్వం నిర్ణయించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రజలకు

అసౌకర్యం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు

తీసుకోవాలన్నారు. 

తూర్పు గోదావరి జిల్లా మరియు రాజమహేంద్ర వరం అర్బన్ నందు అధికారులు అందరూ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో విధి నిర్వహణ చేయాలని

తెలియచేసారు. 

తెలంగాణ రాష్ట్రం నుండి  à°®à°°à°¿à°¯à± ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి మద్యము నాటుసారా అక్రమ రవాణా జరగకుండా చూడాలని, ఇసుక ర్యాంపు వద్ద సీసీ కెమెరాలను

ఏర్పాటు చేయించాలన్నారు.  à°‡à°¸à±à°• ర్యాంపులు వద్దనుండి స్టోరేజ్ పాయింట్ల వద్ద కు ప్రభుత్వం వారు నిర్ణయించిన ఇసుకను మాత్రమే నిల్వలు ఉంచాలని, అధిక నిల్వలు

ఉంచరాదని హెచ్చరించారు. దానిపై తరచుగా స్టోరేజ్ పాయింట్లు ర్యాంపు లను అధికారులు సందర్శించి రికార్డులను వెరిఫై చేయాలని ఆదేశించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ యొక్క

ఆదేశానుసారం పేద ప్రజలు  à°‡à°³à±à°² నిర్మాణానికి కావలసిన ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా తీసుకుని వెళ్ళ వచ్చు అని, అలా ఎడ్లబండ్ల ద్వారా తీసుకుని వెళ్లి నటువంటి వారు ఇసుక

వ్యాపారం చేయరాదని, అలా ఇసుక ను  à°¦à±à°°à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు నాటు సారా ని తయారు చేస్తూ జీవనోపాధిగా చేస్తున్నటువంటి

వారికి స్పందన పరివర్తన ద్వారా ప్రతి గ్రామంలో నాటుసారా దారులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వారిచే వారు ఉపయోగించే పనిముట్లను వారంతట వారు  à°…ధికారులకు నాటు

సారా తయారీకి ఉపయోగించే పనిముట్లు  à°…ప్పగించే లాగా చర్యలు తీసుకోవాలని, నాటు సారా తయారీదారుల యొక్క జీవనోపాధి కొరకు ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž మరియు సోషల్ వెల్ఫేర్

డిపార్ట్మెంట్ ద్వారా వారికి జీవనోపాధి కల్పించాలని, నాటుసారా తయారీని జీవనోపాధిగా చేసికున్న వారికి ప్రభుత్వం వారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ లలో వారికి

తర్ఫీదు ఇచ్చి వారి యొక్క జీవన ఉపాధి కొరకు అవకాశాలు కల్పించాలి అని, సదరు విషయాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని డి. ఐ.జి గారు అధికారులకు ఆదేశాలు

ఇచ్చారు 

à°ˆ సమావేశంలో తూర్పు  à°—ోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సునీల్, రాజమహింద్రవరము అర్బన్  à°¸à±à°ªà±†à°·à°²à± ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

అదనపు ఎస్పీ ఏ. రమాదేవి, తూర్పు గోదావరి, రాజ మహింద్రవరము  à°œà°¿à°²à±à°²à°¾ ఎక్సైజ్ డిపార్ట్మెంట్,  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ కమిషనర్ à°¡à°¿ అరుణ రావు,  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ ఎక్సైజ్ సూపరిండెంట్ à°¡à°¿

సుబ్బారావు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్  à°®à±ˆà°¨à°¿à°‚గ్  à°®à±ˆà°¨à°¿à°‚గ్ డిపార్ట్మెంట్  à°…ధికారులు అందరూ హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam