DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రం దృష్టికి పాత్రికేయుల సమస్యలు తీసుకు వెళ్తా

*బీమా, ఇళ్ల తదితర సదుపాయాలకై సీఎం జగన్ కు నివేదిస్తా*

*విజేఫ్ కార్యవర్గానికి విశాఖ ఎంపీ ఎంవీవీ భరోసా* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* కరోనా విపత్తులో నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి

తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని కోరనున్నట్లు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భరోసా ఇచ్చారు. విశాఖ ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్నసందర్బంగా ఆయన్ను

అభినందించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు  à°—ంట్ల శ్రీనుబాబు బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆయన కార్యాలయం లో జరిగిన ఆత్మీయ సమావేశంలో

పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన విజెఎఫ్ కమిటీ à°•à°¿ 
వీటి పరిష్కారానికై ఆయన భరోసా ఇచ్చారు. ప్రధానంగా జర్నలిస్టులకు రూ. 50 లక్షల బీమా సదుపాయం

కల్పించాలని కోరగా సాను కూలంగా స్పందించారు. వైద్యులు. పోలీసులు. పారిశుద్ధ్య కార్మికుల తో సమానంగా జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారని కాబట్టి తప్పనిసరిగా ఈ

విషయాన్ని కేంద్రానికి నివేదిస్తా అన్నారు.

జీవితాలను పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్న పాత్రికేయులకు తగిన గుర్తింపు కూడా లేదా, ఇక వృధ్యాప్యం లో

ఆర్ధికంగా ప్రోత్సాహం కూడా లేదన్నారు. వీరికి కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారన్నారు. అదే విధంగా అక్రిడైటేషన్  à°ªà±Šà°‚దగానే రైల్వే పాస్ లు మంజూరు

చేయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి à°•à°¿  à°•à±‚à°¡à°¾ నివేదించడం

జరుగుతుందన్నారు. 

ఇళ్ల స్థలాల కేటాయింపు కు సంబంధించి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.\

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం

కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. 

à°ˆ సమావేశంలో విజేఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావు, 

మాట్లాడుతూ,,, జర్నలిస్టుల సంక్షేమమే

లక్ష్యంగా తమ  à°ªà°¾à°²à°•à°µà°°à±à°—à°‚ పనిచేస్తుందన్నారు,,, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్... పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి.. ముఖ్య మంత్రి దృష్టికి

తీసుకెళ్లినట్లు చెప్పారు,,,. , à°ˆ కార్యక్రమంలో విజేఫ్  

ఉపాధ్యక్షుడు ఆర్ నాగరాజు, సంయుక్త కార్యదర్శి దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్,

వరలక్ష్మి, గిరిబాబు, గయాజ్,  à°¡à±‡à°µà°¿à°¡à±. తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam